ఏటీఎంల్లో డిపాజిట్‌ చేయాల్సిన రూ.2 కోట్లతో ఉద్యోగి పరార్‌ | Hitachi Company Employee Absconded With Rs 2 Crores In Rajahmundry, More Details Inside | Sakshi
Sakshi News home page

ఏటీఎంల్లో డిపాజిట్‌ చేయాల్సిన రూ.2 కోట్లతో ఉద్యోగి పరార్‌

Jul 26 2024 9:01 PM | Updated on Jul 27 2024 10:24 AM

Hitachi Company Employee Absconded With Rs 2 Crores In Rajahmundry

రాజమండ్రి దానవాయిపేటలో ఘరానా మోసం జరిగింది.

సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి దానవాయిపేటలో ఘరానా మోసం జరిగింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్రాంచ్‌ పరిధిలో ఉన్న ఏటీఎంలలో డిపాజిట్‌ చేయాల్సిన రూ.2 కోట్లతో హిటాచి క్యాష్ మేనేజ్‌మెంట్‌ సంస్థ ఉద్యోగి వాసంశెట్టి అశోక్‌ పరారయ్యాడు. 

19 ఏటీఎంల్లో ఫిల్లింగ్ చేయాల్సి ఉండగా డబ్బుతో హుడాయించాడు. అశోక్‌పై 'ఇటాచి ప్రైవేట్‌ ఏజెన్సీ' అధికారులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన రాజమండ్రి సౌత్ జోన్ పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. సమీపంలో ఉన్న టోల్ గేట్లు వద్ద తనిఖీలు చేస్తున్నారు.

 


 

 

Advertisement
 
Advertisement
Advertisement