ఒలింపియాడ్‌లో విద్యార్థుల ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

ఒలింపియాడ్‌లో విద్యార్థుల ప్రతిభ

Mar 29 2023 12:18 AM | Updated on Mar 29 2023 12:18 AM

 విద్యార్థులతో అధ్యాపకులు  - Sakshi

విద్యార్థులతో అధ్యాపకులు

చిత్తూరు కలెక్టరేట్‌ : ఐఎన్‌టీఎస్‌ ఒలింపియాడ్‌లో తమ విద్యార్థులు సత్తా చాటినట్లు శ్రీ చైతన్య ఏజీఎం సురేష్‌, ప్రిన్సిపల్‌ చక్రధర్‌ తెలిపారు. మంగళవారం వారు మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా 3 నుంచి 10 వ తరగతి విద్యార్థులకు ఒలింపియాడ్‌ పరీక్షలు నిర్వహించారన్నారు. రెండో లెవల్‌ పరీక్ష ఫలితాల్లో తమ పాఠశాల విద్యార్థులు ప్రథమ, ద్వితీయ, తృతీయ, ఐదో స్థాయి బహుమతులు సాధించారని వివరించారు. మొదటి బహుమతి సాధించిన ఈషాసాయికి ట్యాబ్‌ను బహుమతిగా అందజేశారని వెల్లడించారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement