లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు | Stock Market Update Today 31st January | Sakshi
Sakshi News home page

లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

Jan 31 2025 9:29 AM | Updated on Jan 31 2025 9:31 AM

Stock Market Update Today 31st January

దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఉదయం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:20 గంటలకు సెన్సెక్స్ 134.73 పాయింట్లు లేదా 0.18 శాతం లాభంతో 76,894.55 వద్ద, నిఫ్టీ 46.20 పాయింట్లు లేదా 0.20 శాతం లాభంతో 23,295.70 వద్ద కొనసాగుతున్నాయి. యూనియన్ బడ్జెట్ సమావేశాల వేళ నేడు స్టాక్ మార్కెట్లు ఆశాజనకంగానే ముందుకు సాగుతున్నాయి.

లార్సెన్ & టూబ్రో, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్, టైటాన్ కంపెనీ, భారత్ ఎలక్ట్రానిక్స్, ట్రెంట్ మొదలైన కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. భారతి ఎయిర్‌టెల్, కోల్ ఇండియా, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC), బజాజ్ ఫిన్‌సర్వ్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటివి నష్టాల జాబితాలో చేరాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement