భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు

Sensex dips 350 pts, Nifty below 14750 - Sakshi

2020-21 ఆర్థిక సంవత్సరం (ఎఫ్‌వై 21) చివరి ట్రేడింగ్ రోజు

నష్టాల్లో మార్కెట్లు 

 సెన్సెక్స్‌  412 పాయింట్లు పతనం

14750 దిగువకు నిఫ్టీ

సాక్షి,ముంబై:  దేశీయస్టాక్‌మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమైనాయి.  అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సూచనల మధ్య 2020-21 ఆర్థిక సంవత్సరం (ఎఫ్‌వై 21) చివరి ట్రేడింగ్ రోజు  బెంచ్‌మార్క్ సూచికలు సగం శాతానికి పైగా కుప్పకూలాయి.  సెన్సెక్స్ 380 పాయింట్లు పడి 49,750 స్థాయిని, నిఫ్టీ 14,750 మార్కును కోల్పోయింది.  ఫార్మా  తప్ప అన్ని  రంగాలు నష్టపోతున్నాయి.నిఫ్టీ ఐటి ఇండెక్స్ 1 శాతం పతనమైంది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 424 కుప్పకూలి 49710 వద్ద, నిఫ్టీ 112 పాయింట్ల నష్టంతో 14732 వద్ద కొనసాగుతోంది.  (బుల్ మళ్లీ రంకెలేసింది..)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top