వందేమాతరం గీతంపై వైఎస్ జగన్ ట్వీట్ | YSRCP Chief YS Jagan Tweets On Vande Mataram Geetham | Sakshi
Sakshi News home page

వందేమాతరం గీతంపై వైఎస్ జగన్ ట్వీట్

Nov 7 2025 3:11 PM | Updated on Nov 7 2025 3:42 PM

YSRCP Chief YS Jagan Tweets On Vande Mataram Geetham

తాడేపల్లి : వందేమాతరం.. భారతీయ గీతం. ఇది బంకిమ్ చంద్ర చటర్జీ 1875లో రచించిన దేశభక్తి గీతం, భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రేరణగా నిలిచిన గీతం. అయితే ఈ గీతం 150 ఏళ్ల స్పూర్తిపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన సోషల్‌ మీడియా అకౌంట్‌ ‘ఎక్స్‌’ లో ట్వీట్‌ చేశారు. ‘

 'వందేమాతరం' 150 సంవత్సరాల స్ఫూర్తికి నా వందనం. బంకిం చంద్ర ఛటర్జీ గారు రచించిన ఈ పవిత్ర గీతం మన స్వాతంత్య్ర సమరయోధులలో రగిలించిన ఐక్యతా భావనే మనందరికీ ఆదర్శం.  ఆ స్ఫూర్తితో మ‌న భావిత‌రాల కోసం, వారి అభివృద్ధికోసం క‌లిసి ప‌నిచేద్దాం’ అని వైఎస్‌ జగన్‌ పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి: 

స్థానిక స్వపరిపాలనకు మార్గదర్శి వైఎస్‌ జగన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement