రాప్తాడు చేరుకున్న వైఎస్‌ జగన్‌.. భారీగా తరలివచ్చిన అభిమానులు | YS Jagan Receives Warm Welcome In Anantapur Rapthadu, Attends Wedding Of Thopudurthi Prakash Reddy Relative | Sakshi
Sakshi News home page

రాప్తాడు చేరుకున్న వైఎస్‌ జగన్‌.. భారీగా తరలివచ్చిన అభిమానులు

Nov 23 2025 12:21 PM | Updated on Nov 23 2025 2:07 PM

YS jagan raptadu tour Updates

సాక్షి, అనంతపురం: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ రాప్తాడు నియోజకవర్గం పర్యటనలో ఉన్నారు. కాసేపటి క్రితమే లింగనపల్లి హెలీప్యాడ్‌ వైఎస్‌ జగన్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్‌ని చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. మరోవైపు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు వైఎస్ జగన్‌కు ఘనస్వాగతం పలికారు. కాగా, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు రాజశేఖరరెడ్డి కుమార్తె వివాహానికి వైఎస్ జగన్ హాజరయ్యారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement