
రెంటపాళ్లలో వైఎస్ జగన్
- రెడ్బుక్ రాజ్యాంగం అమల్లో కూటమి సర్కార్ ముందుంది: వైఎస్ జగన్
- ఏపీలో అభివృద్ధి, సంక్షేమం లేదు..
- రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే ఉంది
- రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని అనడానికి ప్రభుత్వ ఆంక్షలు నిదర్శనం
- పోలింగ్ సమయంలో వారి ఇష్టమైన అధికారులకు పోస్టింగ్లు ఇచ్చుకున్నారు
- 2024, జూన్ 4న కౌంటింగ్ రోజునే నాగమల్లేశ్వరరావును పీఎస్కు తీసుకెళ్లారు
- ఫలితాలు వచ్చిన రోజునే నాగమల్లేశ్వరరావును పీఎస్లో ఉంచారు
- నాగమల్లేశ్వరరావు ఇంటిపై టీడీపీ, జనసేన కార్యకర్తలు దాడి చేశారు
- నాగమల్లేశ్వరరావును కాల్చి చంపుతామని సీఐ రాజేష్ బెదిరించారు
- గ్రామం విడిచి వెళ్లిపోవాలని సీఐ రాజేష్ బెదిరించారు
- గ్రామం విడిచి వెళ్లకపోతే రౌడీషీట్ ఓపెన్ చేస్తామన్నారు
- పోలీస్స్టేషన్లో నాగమల్లేశ్వరాను అవమానించారు
నాగమల్లేశ్వరరావు ఇంటికి వైఎస్ జగన్
రెంటపాళ్లలో వైఎస్సార్సీపీ నేత నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించిన వైఎస్ జగన్
కూటమి అరాచక పాలనలో బలైన తొలి వైఎస్సార్సీపీ నేత నాగమల్లేశ్వరరావు
పోలీసులు, టీడీపీ నేతలతో బలవన్మరణానికి పాల్పడ్డ నాగమల్లేశ్వరరావు
బాధిత కుటుంబానికి జగన్ పరామర్శ
ఇసకేస్తే రాలనంత..
జగన్ రాక నేపథ్యంలో జనసంద్రమైన రెంటపాళ్ల
భారీ గజమాలతో స్వాగతం పలికిన వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు
రెంటపాళ్లలో పార్టీ జెండా ఆవిష్కరించిన వైఎస్ జగన్
మరికాసేపట్లో నాగమల్లేశ్వరరావు కుటుంబానికి పరామర్శ
రెంటపాళ్ల చేరుకున్న వైఎస్ జగన్
సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల చేరుకున్న వైఎస్ జగన్
పోటెత్తిన అభిమానుల నడుమ ఆరు గంటల ఆలస్యంగా పర్యటన
పోలీసులు, టీడీపీ నేతల వేధింపులతో కిందటి ఏడాది ఆత్మహత్య చేసుకున్న నాగమల్లేశ్వరరావు
నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణలో పాల్గొనున్న జగన్
నాగమల్లేశ్వరావు కుటుంబానికి జగన్ పరామర్శ
జగన్ పర్యటన నేపథ్యంలో పచ్చదండు విష ప్రచారం
బెట్టింగ్ వల్ల చనిపోయాడంటూ నాగమల్లేశ్వరరావు మీద పోస్టులు, వీడియోలు
పూర్తి కథనం కోసం 👉నాగమల్లేశ్వరరావు మృతి: నాడు జరిగింది ఇదే..విగ్రహం వద్ద కంటతడి పెట్టిన నాగమల్లేశ్వరరావు తల్లి
పరామర్శకు అనుమతి ఉందంటూ.. పోలీసుల వైఖరిని తీవ్రంగా తప్పుబట్టిన నాగమల్లేశ్వరరావు తండ్రి
ఆంక్షల నడుమే రెంటపాళ్లకు భారీగా చేరుకున్న వైఎస్సార్సీపీ శ్రేణులు

సత్తెనపల్లి గడియారం సెంటర్కు చేరుకున్న వైఎస్ జగన్
- సత్తెనపల్లి గడియారం సెంటర్కు చేరుకున్న వైఎస్ జగన్
- వెల్లువులా వచ్చిన ప్రజలు.. జనసంద్రంలా మారిన సత్తెనపల్లి
- వైఎస్ జగన్కు గజమాలతో స్వాగతం పలికిన కార్యకర్తలు, అభిమానులు
జన ప్రభంజనమైన సత్తెనపల్లి
- కిలోమీటర్ల పొడవునా జనం.. జనం
- ఇసుకేస్తే రాలనంతగా తరలివచ్చిన జనం
- బైకులు, కార్లలో భారీగా వచ్చిన వైఎస్సార్ సీపీ కేడర్
- జగన్ను చూసేందుకు రోడ్డు పక్కన బిల్డింగులు ఎక్కిన జనం
- జగన్పై అభిమానాన్ని అడ్డుకోలేక పోయిన ప్రభుత్వ ఆంక్షలు
- పోలీసుల చెక్ పోస్టులు దాటుకుని రెంటపాళ్ల వైపు కదులుతున్న జనం
- ఇప్పటికే వేలాదిమందితో నిండిపోయిన రెంటపాళ్ల
- సత్తెనపల్లి నుండి రెంటపాళ్ల వరకు జనమే జనం
మాజీ మంత్రి అంబటి రాంబాబుతో పోలీసుల వాగ్వాదం:
మాజీ మంత్రి అంబటి రాంబాబుతో పోలీసుల వాగ్వాదం
పల్నాడు సరిహద్దుల్లో భారీ ఎత్తున బారీకేడ్లు అడ్డుపెట్టిన పోలీసులు
వాహనాలు,కార్యకర్తల్ని అడ్డుకుంటున్న పోలీసులు
బారికేడ్లను తొలగించాలని పోలీసుల్ని కోరిన అంబటి రాంబాబు
బారికేడ్లు తొలిగించేది లేదని పోలీసుల ఓవరాక్షన్
అంబటి రాంబాబుతో వ్వాగాదానికి దిగిన పోలీసులు

పల్నాడు..
- పల్నాడు జిల్లాలోకి వైఎస్ జగన్
- ప్రభంజనంగా మారిన పల్నాడు ఎంట్రన్స్
- కంటెపూడి వద్ద జనసందోహం
- వైఎస్ జగన్కు స్వాగతం పలికిన పల్నాడు ప్రాంత మాజీ ఎమ్మెల్యేలు
- గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాసు మహేష్రెడ్డి, నంబూరు శంకర్రావు, బొల్లా బ్రహ్మనాయుడు, సత్తెనపల్లి ఇన్ఛార్జి గజ్జల సుధీర్ స్వాగతం..
- పార్టీ కార్యకర్తలతో కిటకిటలాడుతున్న కంటెపూడి
మేడికొండూరు చేరుకున్న వైఎస్ జగన్
- భారీగా తరలివచ్చిన తాడికొండ నియోజకవర్గ కార్యకర్తలు
- మండుతున్న ఎండలోనూ జగన్ కోసం ఎదురు చూస్తున్న మహిళలు, వృద్దులు
- భారీ బైకు ర్యాలీతో జగన్ కాన్వాయ్ ని తీసుకెళ్తున్న యూత్
పల్నాడు..
- పల్నాడు జిల్లాలోకి ఎంటరైన వైఎస్ జగన్
- పేరేచర్ల జంక్షన్కు చేరుకున్న జగన్ కాన్వాయ్
- భారీ జనసందోహంతో కిటకిటలాడుతున్న పేరేచర్ల
- జై జగన్, జైజై జగన్ నినాదాలతో మార్మోగుతున్న జంక్షన్
- అందరికీ అభివాదం చేస్తూ ముందుకు కదులుతున్న జగన్
జగన్ పర్యటనలో కనపడని పోలీసులు!
- వైఎస్ జగన్ పల్నాడు రెంటపాళ్ల పర్యటన
- పోలీసులమయంగా సత్తెనపల్లి నియోజకవర్గం
- ఆంక్షల పేరుతో వైఎస్సార్సీపీ కేడర్ను ఇబ్బంది పెట్టిన పోలీసులు
- కానీ.. జగన్ పర్యటనలో కనబడని పోలీసులు
- జగన్ కాన్వాయ్కు రోడ్ క్లియర్ చేయని పోలీసులు
- మాజీ సీఎం హోదాలో జడ్ ప్లస్ భద్రతలో ఉన్న జగన్
- జగన్ కాన్వాయ్ కి ముందు కనపడని రోప్ పార్టీ, రోడ్ క్లియరెన్స్ పార్టీ
- కాన్వాయ్ తో వస్తున్న పోలీసు వాహనాలు తప్ప రోడ్డుపై కనపడని ఖాకీలు
- జగన్ కాన్వాయ్కి ముందు పరిగెత్తుతూ రోడ్ క్లియర్ చేస్తున్న ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, మాజీ మంత్రి పేర్ని నాని
- గుంటూరు శివారు నల్లపాడు చేరుకున్న వైఎస్ జగన్
- జైజగన్ నినాదాలతో మార్మోగుతున్న నల్లపాడు
- మహిళలు, కార్యకర్తలతో కిటకిటలాడుతున్న నల్లపాడు
- మిర్చి మార్కెట్ యార్డు దగ్గరకు చేరుకున్న వైఎస్ జగన్ కాన్వాయ్
- పూలు చల్లుతూ అభిమానం చాటుకుంటున్న కేడర్

జనసంద్రం నడుమ నెమ్మదిగా..
- కార్యకర్తలతో కిటకిటలాడుతున్న గుంటూరు రోడ్లు
- అడుగడుగునా ఉప్పొంగుతున్న అభిమాన సంద్రం
- చుట్టుగుంట సెంటర్లో జగన్కు ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి
- గుంటూరులోకి ఎంటరై గంటన్నర అవుతున్నా ముందుకు సాగని వైఎస్ జగన్ కాన్వాయ్
- వై జంక్షన్, ఏటుకూరు రోడ్, లాల్పురం రోడ్డు మీదుగా చుట్టుగుంట సెంటర్ కి చేరుకున్న జగన్
- మహిళలు, పార్టీ కేడర్తో రోడ్లన్నీ ఫుల్
రెంటపాళ్లకు భారీగా వైఎస్సార్సీపీ శ్రేణులు
పల్నాడులో పోలీసుల దౌర్జన్యకాండ
జగన్ పర్యటన నేపథ్యంలో భారీ ఆంక్షలు
వైఎస్సార్సీపీ శ్రేణులను అడ్డుకునే ప్రయత్నం
అయినా రెంటపాళ్లకు భారీగా చేరుకున్న వైఎస్సార్సీపీ శ్రేణులు
పోలీసుల ఆంక్షల వలయాలను దాటుకుని రెంటపాళ్లకు చేరుకున్న అభిమానులు, కార్యకర్తలు
జగన్ వెంటే జనం అని మరోసారి రుజువు
చంద్రబాబుగారూ.. ఇది కరెక్ట్కాదు: ఆర్కే రోజా
జగన్ పర్యటనలో ఆంక్షలపై మాజీ మంత్రి రోజా స్పందన
సీఎం చంద్రబాబుకు సూటి ప్రశ్న
గతంలో మీ కార్యకర్తల కుటుంబాలను ప్రశ్నించలేదా?
ఆంక్షలు పెట్టి ప్రజాదరణ కలిగిన నాయకుడిని అడ్డుకోవాలని చూడడం ఏ మాత్రం కరెక్టు కాదు
మీ ప్రభుత్వ వేధింపులు భరించలేక వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కొర్లకుంట నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకుంటే, ఆయన కుటుంబాన్ని వైయస్ జగన్ గారు పరామర్శించడానికి వెళ్లడం తప్పా @ncbn గారూ? మీ పార్టీ కార్యర్తలు చనిపోయినప్పుడు మీరు వెళ్లి ఆ కుటుంబాలను పరామ…
— Roja Selvamani (@RojaSelvamaniRK) June 18, 2025
పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో పోలీసుల ఓవరాక్షన్
- సత్తెనపల్లిలో భారీగా చెక్ పోస్టుల ఏర్పాటు
- జగన్ కాన్వాయ్ వెంట భారీగా తరలి వచ్చిన వైఎస్సార్సీపీ శ్రేణులు
- బైకులను అనుమతించకుండా అడ్డుకున్న పోలీసులు
- పోలీసులతో పార్టీ కేడర్ వాగ్వాదం

గుంటూరులో జగన్కు ఘన స్వాగతం
- గుంటూరు నగరంలోకి ప్రవేశించిన వైఎస్ జగన్ కాన్వాయ్
- గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి నూరి ఫాతిమా ఆధ్వర్యంలో ఘన స్వాగతం
- భారీగా బైక్ ర్యాలీతో వైఎస్ జగన్కు స్వాగతం పలికిన కార్యకర్తలు
- జై జగన్ నినాదాలతో జన సందోహంగా మారిన లాల్పురం రోడ్డు
అడుగడుగునా ఆంక్షలు, అయినా..
- సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామంలో పోలీసుల అతి
- జగన్ పర్యటన నేపథ్యంలో మునుపెన్నడూ లేనిరీతిలో ఆంక్షలు
- నరసరావుపేట, మాచర్ల, గుంటూరు వైపు నుంచి సత్తెనపల్లి వైపు వాహనాలు వెళ్లనీయకుండా టాటంకాలు
- రెంటపాళ్ల ఊరిలోకి స్థానికేతరులను రానీయకుండా అడ్డుకుంటున్న పోలీసులు
- ఆధార్ కార్డు చూపిస్తేనే అనుమతిస్తున్న వైనం
- గ్రామస్తులకు సైతం ఆధార్ కార్డు తప్పనిసరి చేసిన పోలీసులు
- అయినా రెంటపాళ్ల వైపు అడుగులేస్తున్న అభిమానం
- జగన్ కోసం పోటెత్తుతున్న వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు
- కాలినడకన అయినా సరే రెంటపాళ్లకు చేరుకోవాలనే ప్రయత్నం
ప్రజాభిమానం నడుమ ముందుకు సాగుతూ..
- గుంటూరు శివారు ఏటుకూరు రోడ్డుకు చేరుకున్న వైఎస్ జగన్
- పత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి ఎంటర్ అయిన జగన్
- ఇన్ఛార్జి బలసాని కిరణ్ ఆధ్వర్యంలో జగన్కు భారీ స్వాగతం పలికిన వైఎస్సార్సీపీ కేడర్
- సత్తెనపల్లి రెంటపాళ్ల వైపు నెమ్మదిగా సాగుతున్న కాన్వాయ్
- దారిపొడవునా ఘన స్వాగతం పలుకుతున్న అభిమానులు
- మధ్యలో బయటకు వచ్చి ప్రజలకు అభివాదం చేస్తున్న జననేత
దారిపొడవునా అభిమానమే..
- వైఎస్ జగన్ పల్నాడు పర్యటన
- గుంటూరు వై జంక్షన్ చేరుకున్న వైఎస్ జగన్
- అడుగడుగునా అపూర్వ స్వాగం
- పార్టీ అధినేతకు స్వాగతం పలికిన పొన్నూరు నియోజకవర్గ ఇన్ఛార్జి అంబటి మురళీ
- భారీగా తరలివచ్చిన కార్యకర్తలు
- దారిపొడవునా జై జగన్.. జైజై జగన్ నినాదాలు
- ఏ రోడ్డు చూసినా జగన్కు ఉప్పొంగిన అభిమానం
- దారిపొడవునా.. ఇరువైపులా బారులు తీరిన జనం
- మార్గమధ్యలో అందరినీ ఆప్యాయంగా పలకరిస్తున్న జగన్
మరికాసేపట్లో పల్నాడు రెంటపాళ్లకు వైఎస్ జగన్
వైఎస్ జగన్ పల్నాడు జిల్లా పర్యటన
పోలీసులు, టీడీపీ నేతల వేధింపులతో బలన్మరణానికి పాల్పడ్డ వైఎస్సార్సీపీ నేత నాగమల్లేశ్వరరావు
నాగమల్లేశ్వరరావు కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించనున్న వైఎస్ జగన్
జగన్ పర్యటనపై పచ్చ కుట్రలు
పర్యటనను ఎలాగైనా అడ్డుకునేందుకు ఆంక్షల పేరుతో పోలీసు యంత్రాంగ ప్రయోగం
వైఎస్సార్సీపీ శ్రేణులను ఇబ్బందులకు గురి చేస్తున్న వైనం
పోలీసుల వైఖరి సరికాదు: నాగమల్లేశ్వరరావు తండ్రి
పోలీసుల వైఖరిని తప్పు బట్టిన నాగమల్లేశ్వరరావు తండ్రి కొర్లకుంట వెంకటేశ్వరరావు
మా బంధువులను కూడా అడ్డుకుంటున్నారు
పరామర్శకు అనుమతి తీసుకున్నారు
మీ కాళ్లు పట్టుకుంటా.. కనీసం మా వాళ్లనైనా అనుమతించండి
ఆంక్షలను లెక్కచేయకుంలడా..
- జగన్ కోసం జనం
- పల్నాడు రెంటపాళ్ల పర్యటనకు భారీగా కదిలి వస్తున్న పార్టీ శ్రేణులు, అభిమానులు
- పోలీస్ ఆంక్షలను లెక్కచేయకుండా ముందుకు సాగుతున్న వైనం
- పొలాల గుండా రెంటపాళ్లకు బయల్దేరిన కార్యకర్తలు, అభిమానులు
- బైకుల మీద, నడుచుకుంటూ రెంటపాళ్ల వైపు
- ఆధార్ కార్డులు చూపించాలంటూ రెంటపాళ్ల గ్రామస్తులపైనా పోలీసుల ఒత్తిడి
- రెంటపాళ్ల చుట్టూ.. 20 చెక్పోస్టులు పెట్టారు.
- ప్రతీ రెండు కిలోమీటర్కు ఓ చెక్పోస్టు
- పోలీసుల వైఖరిని గ్రామస్తుల ఆగ్రహం
- తాడేపల్లి నివాసం నుంచి రెంటపాళ్లకు బయల్దేరిన వైఎస్ జగన్
- జగన్ వెంట బైకులు, కార్లలో పార్టీ నేతలు, కార్యకర్తలు
- వైఎస్ జగన్ వెంటే.. భారీ సంఖ్యలో ముందుకు కదిలిన వైనం
పోలీస్మయంగా మారిపోయిన పల్నాడు
పల్నాడులో ఇవాళ వైఎస్ జగన్ పర్యటన
సత్తెనపల్లి రెంటపాళ్లకు వైఎస్సార్సీపీ అధినేత
పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న ఉపసర్పంచ్, వైఎస్సార్సీపీ నేత నాగమల్లేశ్వరరావు
బాధిత కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
జగన్ పల్నాడు పర్యటనకు పోలీసుల ఆంక్షలు
పోలీసు మయంగా మారిన పల్నాడు జిల్లా
సత్తెనపల్లిలో భారీ సంఖ్యలో మోహరించిన పోలీసులు
వైఎస్సార్సీపీ కార్యకర్తలపై ఆంక్షలు
జగన్ పర్యటనలో పాల్గొనవద్దని నోటీసులు.. పాల్గొంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు
జగన్ పర్యటనను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వ కుట్రలు
👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)