‘చర‍్చలకు వచ్చేవరకూ ఎదురుచూస్తాం’ | We Will Wait Until Employees Come To Negotiations Perni Nani | Sakshi
Sakshi News home page

‘చర‍్చలకు వచ్చేవరకూ ఎదురుచూస్తాం’

Jan 27 2022 5:33 PM | Updated on Jan 27 2022 6:20 PM

We Will Wait Until Employees Come To Negotiations Perni Nani - Sakshi

సాక్షి, అమరావతి: ఉద్యోగులు చర్చలకు వచ్చే వరకూ ఎదురుచూస్తామని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు.  ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులని, 3 రోజులు కాదు.. 30 రోజులైనా ఎదురుచూస్తామన్నారు. 

‘చర్చలకు వచ్చుంటే ఈపాటికే సమస్య పరిష్కారం అయ్యేదేమో. జీవోలు రద్దు చేసేంత వరకూ చర్చలకు రామని చెప్పడం సమంజసం కాదు. జిల్లాల ఏర్పాటు చంద్రబాబుకి హఠాత్తుగా కనిపించొచ్చు. కానీ మేము రెండేళ్లుగా ఈ ప్రక్రియ చేస్తున్నాం. ఎన్టీఆర్ పేరు పెట్టేసరికి చంద్రబాబు షాక్‌కి గురయ్యారు. అందుకే ఎన్టీఆర్ పేరు పై స్పందించడం లేదు. ఎన్టీఆర్ కుటుంబీకులు పురందేశ్వరి, రామకృష్ణ స్వాగతించినందుకు సంతోషం’ అని అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement