ఆంధ్రా ఒడిషా బోర్డర్‌లో పెద్దపులి కలకలం | Tiger Presence In Andhra Odisha Border | Sakshi
Sakshi News home page

ఆంధ్రా ఒడిషా బోర్డర్‌లో పెద్దపులి కలకలం

Nov 10 2024 10:32 AM | Updated on Nov 10 2024 11:48 AM

Tiger Presence In Andhra Odisha Border

సాక్షి,శ్రీకాకుళం: ఆంధ్రా-ఒడిశా బోర్డర్‌లో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. పెద్దపులి కదలికలతో సరిహద్దు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. కాశీబుగ్గ రేంజ్‌ ఫారెస్ట్‌ అధికారి ఏ.మురళీకృష్ణ ఆదేశాల మేరకు ఇచ్ఛాపురం మండలంలోని పలు గ్రామాలలో పులి కోసం అటవీ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.

ఒంటరిగా రాత్రిపూట పొలాలకు వెళ్లొద్దని గ్రామస్తులకు అటవీ అధికారులు సూచించారు.ఇటీవలే ఒడిశాలోని గంజాం జిల్లా జయంతిపురంలో  యువకుడిపై పెద్దపులి దాడిచేసి తీవ్రంగా గాయపరిచింది.

ఇదీ చదవండి: AP: ఆమెకు టెర్రర్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement