మినీ మహానాడులో టీడీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం | TDP Activist Agitated MIni Mahanadu At Anantapur | Sakshi
Sakshi News home page

మినీ మహానాడులో టీడీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం

May 20 2025 3:34 PM | Updated on May 20 2025 4:59 PM

TDP Activist Agitated MIni Mahanadu At Anantapur

అనంతపురం:  టీడీపీ అర్బన నియోజకవర్గం మినీ మహానాడును విజయవంతం చేద్దామని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పిలుపునివ్వగా, అది కాస్తా రసాభాసగా మారింది. ఈరోజు(మంగళవారం) కమ్మ భవన్ లో ఉదయం పది గంటల ప్రాంతంలో నిర్వహించిన టీడీపీ మినీ మహానాడులో ఓ కార్యకర్త పురుగుల మందు తాగాడు. 

టీడీపీకి వైఖరితో మనస్తాపం చెందిన  వెంకటేష్ అనే కార్యకర్త వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగాడు. టీడీపీలో తనకు అన్యాయం జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేసిన వెంకటేష్.. ఆపై పురుగుల మందు తాగేశాడు. దాంతో ఆ కార్యకర్తను ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement