ఎలాంటి ఆక్సిజన్‌ కొరత లేదు.. నెల్లూరు ఆసుపత్రిలో మరణాలపై వైద్యుల క్లారిటీ | Superintendent Clarity On Six Death Of Patients In Nellore Government Hospital | Sakshi
Sakshi News home page

ఎలాంటి ఆక్సిజన్‌ కొరత లేదు.. నెల్లూరు ఆసుపత్రిలో మరణాలపై వైద్యుల క్లారిటీ

Jul 22 2023 3:27 PM | Updated on Jul 22 2023 4:07 PM

Superintendent Clarity On Six Death Of Patients In Nellore Government Hospital - Sakshi

సాక్షి, నెల్లూరు జిల్లా: నెల్లూరు ప్రభుత్వాసుపత్రిలో ఆరుగురు మృతి చెందడంతో వైద్య బృందం అప్రమత్తమైంది. ఆక్సిజన్‌ కొరతపై దుష్ప్రచారాన్ని సూపరిండెంట్‌ సిద్ధా నాయక్‌  ఖండించారు.

ఎలాంటి ఆక్సిజన్‌ కొరత లేదని ఆయన స్పష్టం చేశారు. ఆక్సిజన్‌ సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. తీవ్ర అనారోగ్య కారణాల వల్లే మృతి చెందారని సూపరింటెండెట్‌ పేర్కొన్నారు.
చదవండి: ఆ నలుగురిపై సీఎం జగన్‌ కౌంటర్లు.. అందుకేనా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement