విజయసాయిరెడ్డిని కలిసిన డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు

Deputy CM Budi Mutyala Naidu Meets MP Vijayasai Reddy - Sakshi

సాక్షి, దేవరాపల్లి: రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డిని ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు మర్యాద పూర్వకంగా కలిశారు. అమరావతిలో మంగళవారం విజయసాయిరెడ్డిని శాలువాతో సత్కరించి, పూల మొక్కను అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.  

చదవండి: (పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆర్కే రోజా)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top