మాజీ ఎ‍మ్మెల్యే ఎంవీ రమణారెడ్డి మృతి‍కి సీఎం జగన్‌ సంతాపం | CM YS Jagan Condolence To Ex MLA MV Ramana Reddy Family | Sakshi
Sakshi News home page

YS Jagan: మాజీ ఎ‍మ్మెల్యే ఎంవీ రమణారెడ్డి మృతికి సంతాపం

Sep 29 2021 8:08 PM | Updated on Sep 29 2021 9:30 PM

CM YS Jagan Condolence To Ex MLA MV Ramana Reddy Family  - Sakshi

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా:  ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత ఎం.వీ. రమణారెడ్డి ఆకస్మిక మృతి పట్ల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రమణారెడ్డి కుటుంబ సభ్యులకు సీఎం జగన్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రమణారెడ్డి బుధవారం కర్నూలులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన మృతిపట్ల పలువురు రాజకీయ నేతలు తమ సంతాపాన్ని తెలియజేశారు.

చదవండి: Proddatur: మాజీ ఎ‍మ్మెల్యే ఎంవీ రమణారెడ్డి కన్నుమూత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement