అక్టోబర్‌ 2న క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం జగన్‌

CM Jagan Will Launch Clean Andhra Pradesh Program On 2nd October - Sakshi

సాక్షి, విజయవాడ: గాంధీ జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ (క్లాప్‌) కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా 4 వేల సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ వాహనాలను సీఎం ప్రారంభించనున్నారు. బెంజ్‌ సర్కిల్‌లో ఏర్పాటు చేయనున్న సీఎం ప్రోగామ్‌ ఏర్పాట్లను మంత్రి బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కలెక్టర్ జె.నివాస్ , విజయవాడ సీపీ బత్తిన శ్రీనివాసులు, ఫైబర్ గ్రిడ్ ఛైర్మన్ గౌతమ్‌రెడ్డి, విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి, మున్సిపల్ కమిషనర్  ప్రసన్న వెంకటేష్, సీఎం ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, తూర్పు నియోజకవర్గ ఇంఛార్జ్ దేవినేని అవినాష్‌తో కలిసి పరిశీలించారు. 

చదవండి: (ఏపీ: అత్యుత్తమంగా ఆలయాల నిర్వహణ)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top