మార్చిలోపు బకాయిలు చెల్లిస్తాం: మంత్రి బొత్స | AP Ministers Committee Meeting With Employees Union | Sakshi
Sakshi News home page

మార్చిలోపు బకాయిలు చెల్లిస్తాం: మంత్రి బొత్స

Feb 23 2024 4:16 PM | Updated on Feb 23 2024 5:34 PM

AP Ministers Committee Meeting With Employees Union - Sakshi

సాక్షి, విజయవాడ: ఉద్యోగ సంఘాలతో మంత్రివర్గ ఉప సంఘం చర్చలు ముగిశాయి. అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ, మార్చిలోపు బకాయిలు చెల్లిస్తామని తెలిపారు. పీఆర్సీని పూర్తిస్థాయిలో ప్రకటిస్తామని పేర్కొన్నారు.

పీఆర్సీ ఆలస్యమైతే.. ఐఆర్‌ కోసం ఆలోచిస్తామని చెప్పాం. చలో విజయవాడను విరమించుకోమని కోరామని మంత్రి బొత్స తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement