AP High Court Green Signal To CID Probe Against Raghurama Krishnam Raju - Sakshi
Sakshi News home page

AP: ఎంపీ రఘురామపై సీఐడీ విచారణకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌

Published Wed, Jun 29 2022 5:41 PM

AP High Court Green Signal To CID Probe Against Raghurama Krishnam Raju - Sakshi

సాక్షి, అమరావతి: ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై సీఐడీ విచారణకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నందున రఘురామపై సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. సీఐడీ కేసు కొట్టేయాలన్న రఘురామ పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. రఘురామకృష్ణంరాజు సీఐడీ విచారణకు హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది. హైదరాబాద్‌లోని దిల్‌కుష్‌ గెస్ట్‌హౌస్‌లో సీఐడీ విచారణకు హైకోర్టు అనుమతి ఇచ్చింది.
చదవండి: రూటు మార్చింది.. అనకాపల్లిలో ప్రవేశించిన పెద్దపులి

Advertisement

తప్పక చదవండి

Advertisement