-
విమాన ప్రమాదం; సోషలైట్ మినా మృతి
-
విమాన ప్రమాదం; సోషలైట్ మినా మృతి
ఇస్తాంబుల్/షార్జా : ఇరాన్ భూభాగంలో మరో ఘోర విమాన ప్రమాదం జరిగింది. టర్కీకి చెందిన ఓ ప్రైవేటు జెట్ విమానం.. జగ్రోస్ పర్వత శ్రేణుల్లో కుప్పకూలిన ఘటనలో పైలట్ సహా 11 మంది యువతులు దుర్మణం చెందారు. ఇంజన్లో మంటలు.. క్షణాల్లోనే ఘోరం : టర్కీకి చెందిన బాంబడైర్(టీసీ-టీఆర్బీ) జెట్ విమానం ఆదివారం షార్జా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇస్తాంబుల్కు బయలుదేరింది. ఇరాన్ గగనతలంపై దాదాపు 35వేల అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు.. ఇంజన్లో లోపాలు తలెత్తాయి. పైలట్ విమానాన్ని కిందికి దించే ప్రయత్నం చేయగా ఒక్కసారే మంటలురేగాయి. చూస్తుండగానే విమానం.. జగ్రోస్ పర్వతశ్రేణిలోని ఓ గ్రామానికి సమీపంలో కొండను ఢీకొట్టింది. దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు వెలువడ్డాయి. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు పరుగున అక్కడికి వెళ్లారు. ‘‘కానీ అప్పటికే శకలాలు చెల్లాచెదురయ్యాయి. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి’ అని ప్రత్యక్షసాక్షులు చెప్పారు. ఆమె ప్రముఖ సోషలైట్ మినా : చనిపోయింది.. టర్కీ కేంద్రంగా పనిచేసే బషరన్ బిజినెస్ గ్రూప్ యజమాని కూతురు మినా బషరన్(28), ఆమె స్నేహితులేనని అధికారులు తెలిపారు. కొద్ది రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్న మీనా.. తన స్నేహితులకు షార్జాలో బ్యాచిలర్ పార్టీ ఇచ్చారని, వేడుకలు ముగించుకొని తిరిగి వెళుతున్న క్రమంలో విమానప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. చిన్నవయసులోనే వ్యాపార రంగంలోకి ప్రవేశించిన మినా.. టర్కిష్ యూత్ ఐకాన్గానూ ఉన్నారు. ప్రమాదానికి ముందు ఆమె దిగిన ఫొటోలు టర్కీలో వైరల్ అవుతున్నాయి. గత నెలలో.. టెహ్రాన్ నుంచి యసుజ్ కు బయలుదేరిన విమానమొకటి ఇదే జాగ్రోస్ పర్వతాల్లో కూలిపోయిన సంగతి తెలిసిందే. నాటి ఘటనలో 65 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి కొద్ది గంటల ముందు స్నేహితురాళ్లతో మినా(చనిపోయిన 11 మందిలో వీరు కూడా ఉన్నారు) -
జాగ్రోస్ పర్వతాల్లో కూలిన విమానం
టెహ్రాన్, ఇరాన్ : ఇరాన్లో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. 66 మంది ప్రయాణీకులతో రాజధాని టెహ్రాన్ నుంచి యాసూజ్ నగరానికి వెళ్తున్న విమానం జాగ్రోస్ పర్వతాల్లో కుప్పకూలింది. ఈ ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న 66 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏస్మ్యాన్ విమానయాన సంస్థకు చెందిన విమానం 66 మందితో టెహ్రాన్ నుంచి యాసుజ్కు బయల్దేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సెమిరోమ్ కొండప్రాంతంలో రాడార్తో సంబంధాలు తెగిపోయాయి. దీంతో ఇరాన్ స్టేట్ ఎమర్జెన్సీ సర్వీసెస్ విమానం కోసం వెతుకులాట ప్రారంభించగా.. ఇసఫాన్ ప్రావిన్సుకు దక్షిణాన గల జాగ్రోస్ పర్వత ప్రాంతంలో కూలిపోయినట్లు తెలిసింది. మృతుల్లో ఆరుగురు సిబ్బంది ఉన్నట్లు ఏస్మ్యాన్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. అయితే, ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రత్యక్ష సాక్షుల చెబుతున్న వివరాల ప్రకారం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్కు యత్నిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
KKR vs MI: కేకేఆర్తో ముంబై కీలక పోరు.. తుది జట్లు ఇవే
జూనియర్ ఎన్టీఆర్ను అణగదొక్కాలని చూస్తున్నారు: కొడాలి నాని
లోక్సభ ఎలక్షన్స్ 2024: మూడో దశ పోలింగ్ జరిగేది ఇక్కడే..
రాహుల్గాంధీపై అస్సాం సీఎం సంచలన వ్యాఖ్యలు
ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలకు చల్లని కబురు
అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)
షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు
సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి
ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?
తప్పక చదవండి
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
- రాయ్బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
- వేసవిలో ఉసిరి తినడం మంచిదేనా..?
- భయపడకు.. పారిపోకు: రాహుల్పై ప్రధాని మోదీ సెటైర్లు
Advertisement