breaking news
Tumakanipalle
-
ఐసీయూలో మృత్యుఘోష.. 663 మందిలో 441 మంది మృతి
సాక్షి, బెంగళూరు: జిల్లా కోవిడ్ ఆస్పత్రి ఐసీయూలో కొన్నినెలలుగా కరోనా చికిత్స పొందిన 663 మందిలో 441 మంది కన్నుమూశారు. కోలుకుని 222 మంది మాత్రమే బతికి బట్టకట్టారు. మరణాల శాతం చాలా ఎక్కువగా ఉండడంతో ఐసీయూలో చేరిన రోగుల బంధువులు ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందోనని హడలిపోతున్నారు. ఐసీయూలో సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ప్రాణనష్టం సంభవిస్తోందని ఆరోపణలున్నాయి. ఈ విభాగాన్ని ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. చదవండి: ఫంగస్ పంజా: జిల్లాలో ముగ్గురి మృతితో ఆందోళన -
ప్రేమజంట ఆత్మహత్యాయత్నం : ప్రియుడి మృతి
విశాఖపట్నం: రావికమతం మండలం తుమకానిపల్లె గ్రామంలో ప్రేమికులు ఇద్దరూ ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో ప్రియుడు మృతి చెందాడు. ప్రియురాలు పరిస్థితి విషమంగా ఉంది. ఆ యువతిని కేజీహెచ్కి తరలించారు. వారి పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడం వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు.