-
విశాఖ బీచ్ సూపర్
విశాఖ సిటీ: విశాఖ ఆర్కే బీచ్ అందానికి ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ స్టీవ్ హార్మిసన్ ఫిదా అయ్యాడు. భారత్లో తాను చూసిన బీచ్లలో రామకృష్ణ బీచ్ అత్యంత శుభ్రమైనది అని కితాబిచ్చాడు. భారత్–ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ కోసం హార్మిసన్ విశాఖకు వచ్చాడు. ఆయన మ్యాచ్ చివరి రోజు ఆర్కే బీచ్ను సందర్శించాడు. హార్మిసన్ యూకేకు చెందిన టాక్స్పోర్ట్స్ చానల్తో మాట్లాడుతూ భారత్లో తాను అనేక బీచ్లను సందర్శించానని, విశాఖ ఆర్కే బీచ్ ఉన్నంత క్లీన్గా మరెక్కడా కనిపించలేదన్నాడు. రోడ్డుకు అతి సమీపంలోనే బీచ్ ఉండడం, యంత్రాల ద్వారా క్లీనింగ్ చేయడం అద్భుతంగా ఉందని చెప్పాడు. విశాఖ ప్రజలు కూడా చాలా స్నేహపూర్వకంగా ఉన్నారని హార్మిసన్ ప్రశంసించాడు. రాష్ట్ర ప్రభుత్వం చొరవతో... రాష్ట్ర ప్రభుత్వం చొరవతో విశాఖ సముద్ర తీర ప్రాంతాలు సుందరంగా రూపుదిద్దుకుంటున్నాయి. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఆదేశాల మేరకు మునుపెన్నడూ లేని విధంగా తీర ప్రాంతాల్లో వ్యర్థాలను తొలగించేందుకు జీవీఎంసీ అధికారులు ప్రత్యేక యంత్రాలను వినియోగిస్తున్నారు. సముద్రం కోతకు గురికాకుండా విశాఖ పోర్టు డ్రెడ్జింగ్ చేపడుతోంది. గతంలో లేని విధంగా కోస్టల్ బ్యాటరీ నుంచి భీమిలి వరకు ప్రత్యేక పర్యాటక బీచ్లను అభివృద్ధి చేస్తోంది. రుషికొండ బీచ్లో కల్పించిన సదుపాయాల కారణంగా ప్రతిష్టాత్మకమైన బ్లూ ప్లాగ్ సర్టిఫికేషన్ -
వరల్డ్ టెస్ట్ మ్యాచ్ లో కప్ ని సొంతం చేసుకున్న ఆస్ట్రేలియా
-
IND Vs AUS: తొలి టెస్టు మ్యాచ్ (ఫొటోలు)
-
తొలి టెస్ట్మ్యాచ్కు వైఎస్ఆర్ స్టేడియం రెడీ
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్లో తొలి క్రికెట్ టెస్ట్ మ్యాచ్ నిర్వహణకు విశాఖలోని వైఎస్ఆర్ స్టేడియం సిద్ధమౌతుంది. ఉమ్మడి రాష్ట్రంలోనే అన్ని హంగులతో స్టేడియం సిద్ధమెనా నేటికి ఆ కల నేరవేరనుంది. నవంబర్ 15వ తేదీన ఇంగ్లాండ్ జట్టుతో పాటు ఆతి«థ్యజట్టు భారత్ తొలి టెస్ట్ మ్యాచ్ ఈ స్టేడియంలో ఆడేందుకు విశాఖ చేరుకోనున్నాయి. సిరీస్లో భాగంగా భారత్ పర్యటిస్తున్న ఇంగ్లాండ్ రెండో టెస్ట్ మ్యాచ్ను ఇక్కడ ఆడనుంది. నవంబర్ 17నుంచి ఐదు రోజుల పాటు ఈ మ్యాచ్ జరగనుంది. నవంబర్ 15 ఉదయం ప్రత్యేక విమానంలో ఇరుజట్ల ఆటగాళ్లు విశాఖ చేరుకోనుండగా...సాయంత్రం స్టేడియంలో ప్రాక్టీస్ చేయనున్నారు. జాతీయ జట్టులో ఆర్హత సాధించేందుకు ఎంపికగా జరిగే డొమెస్టిక్ క్రికెట్ మ్యాచ్లతో పాటు ఐపిఎల్, టీ20, వన్డే అంతర్జాతీయ మ్యాచ్లకు వైఎస్ఆర్ స్టేడియం ఇప్పటికే వేదికగా నిలిచి... మ్యాచ్లను విజయవంతంగా ముగించింది. ఒక్క టెస్ట్ మ్యాచూ జరగలేదనే విశాఖ క్రీడాభిమానుల చింతను దూరం చేస్తూ ఆహ్వానజట్టు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ప్రతినిధి బందం విశాఖలోని స్టేడియాన్ని శుక్రవారం పరిశీలించింది. స్టేడియంలో పిచ్లను నిశితంగా పరిశీలించింది. ఇప్పటి వరకు ఇక్కడ జరిగిన అంతర్జాతీయ మ్యాచ్లకు టెస్ట్ మ్యాచ్ భిన్నం. పిచ్లు సయితం ప్రత్యేకంగా రూపుదిద్దుకున్నాయి. వాటి కండిషన్స్ ఎలా ఉన్నాయనే విషయాన్ని బందంలోని సభ్యులు జాన్ డొనాల్డ్, ఆంధోని ఈథర్, రినాల్డ్ కై ్లడ్ నిశితంగా పరిశీలించారు. ఔట్ ఫీల్డ్, డ్రై నేజీ వ్యవçస్థలతో పాటు ప్రాక్టీస్ చేసుకునే నెట్స్ను పరిశీలించారు. అటగాళ్లకు భద్రతా విషయాలను ఏసిఏ ప్రతినిధుల్ని అడిగి తెలుసుకున్నారు. ఏసిఏ అధ్యక్షుడు సోమయాజులు, ఉపాధ్యక్షుడు జిజెజె రాజు, సంయుక్త కార్యదర్శి అరుణ్కుమార్, ఏసిఏ మీడియా మేనేజర్ మోహన్ తదితరులు ఇంగ్లాండ్ బందానికి స్టేడియంలోని వసతుల్ని వివరించారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
టీడీపీ,బీజేపీ విధ్వంసం సృష్టించారు: పేర్ని నాని
నన్ను భయపెట్టిన బౌలర్ అతడే: రోహిత్ శర్మ
విశాఖలో జూన్ 9న సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణం: మంత్రి బొత్స
హైదరాబాద్లో యూఎస్ఏఐడీ ఇండియా డైరెక్టర్
బ్లింకిట్ సీఈవోను కదిలించిన సామాన్యుడి తల్లి సూచన.. అదేంటంటే!
ఆ నొప్పి నరకం : ఎండోమెట్రియోసిస్ అంటే ఏమిటి? పిల్లలు పుట్టరా?
వేడుకగా చెన్నకేశవస్వామి కల్యాణం
రోడ్డు ప్రమాదంలో తహసీల్దార్కు గాయాలు
ప్రజలకు తాటిపర్తి కృతజ్ఞతలు
విజయ మనదే.. ధీమాగా ఉండండి
తప్పక చదవండి
- Ghost Marriage: ఘోస్ట్ మ్యారేజ్లు గురించి విన్నారా! ఏకంగా మ్యాట్రిమోనియల్ సైట్లో
- ఢిల్లీ లిక్కర్ కేసు: కవిత బెయిల్ విచారణ.. సీబీఐకి నోటీసులు
- ముంబై హోర్డింగ్ ఘటన.. కారులోనే నలిగిన దంపతుల ప్రాణాలు
- ‘ఫ్యాన్’దే ప్రభంజనం.. సీఎం జగన్ సరికొత్త రికార్డ్!
- రోడ్డు ప్రమాదం వల్ల పవిత్ర చనిపోలేదు.. అసలు కారణం ఇదే!
- ఇంకొక్కటి.. అలా అయితే టాప్-2లో సన్రైజర్స్! నేరుగా..
- ఐశ్వర్యారాయ్ టోట్ బ్యాగ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
- టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్కు ఓటేసిందని ట్రాక్టర్తో తొక్కించబోయారు
- కొత్త మార్కును దాటిన బంగారం! ఏకంగా ఎంత ఎగిసిందంటే..
- ఏపీలో పథకాలకు నిధుల విడుదల ప్రారంభం
Advertisement