-
త్వరలో అల్లూరి బయోపిక్
ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీలలో బయోపిక్ల సీజన్ నడుస్తోంది. మహానటి ఘనవిజయం సాధించటంతో సౌత్లోనూ ఈ హవా కనిపిస్తోంది. ఇదే బాటలో మరో చారిత్రక వీరుడి కథను వెండితెర మీద ఆవిష్కరించేందుకు రెడీ అవుతున్నారు. మన్యం వీరుడిగా బ్రిటీష్ పాలకులను గడగడలాడించిన అల్లూరి సీతారామరాజు జీవితకథను మరోసారి వెండితెర మీద ఆవిష్కరించేందుకు రెడీ అవుతున్నారు. గంగపుత్రులు లాంటి అవార్డ్విన్నింగ్ సినిమాతో పాటు రొమాంటిక్ క్రైమ్ కథ లాంటి కమర్షియల్ సక్సెస్ను అందించిన పి.సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో అల్లూరి బయోపిక్ తెరకెక్కనుంది. సీతారామరాజు అనే టైటిల్తో రూపొందుతున్న ఈ సినిమాను రిసాలి ఫిల్మ్ అకాడమీ బ్యానర్పై నిర్మిస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ అద్భుతమైన నటనతో అల్లూరి పాత్రకు ప్రాణం పోసిన తరువాత ఎవరు ఆ పాత్రలో కనిపించే సాహసం చేయలేదు. మరి ఇప్పుడు సునీల్ కుమార్ రెడ్డి సీతారామరాజులో అల్లూరి గా ఎవరు కనిపిస్తారో చూడాలి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈసినిమాకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. సినిమాను మార్చిలో ప్రారంభించి ఆగస్టులో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. -
రొమాంటిక్ క్రైమ్ కథ
ప్రేమకథ నేపథ్యంలో క్రైమ్, కామెడీ సమాహారంతో రూపొందుతున్న చిత్రం ‘పారా హుషార్’. విజయ్, నేహాదేశ్ పాండే జంటగా ధృవ్ టాండేల్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సునీల్ నిమ్మల దర్శకుడు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘వైవిధ్యమైన కథాకథనాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. మంచి మ్యూజికల్ మూవీగా దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. అన్ని వర్గాల వారినీ ఆకట్టుకునే సినిమా ఇది. ’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: కిరణ్ వెన్న, పాటలు: కాసర్ల శ్యామ్, కెమెరా: డి.వెంకటరాజు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
విజృంభిస్తున్న ఎండలు
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి
ఉచిత సామూహిక వివాహాలు పేదలకు వరం
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
పోలింగ్కు సర్వం సిద్ధం
రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలు
ప్రజ్వల్పై కఠిన చర్యలు తీసుకోవాలి
తప్పక చదవండి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
Advertisement