-
నేడు కృష్ణా, గోదావరి బోర్డుల సంయుక్త సమావేశం
-
కృష్ణా, గోదావరి బోర్డుల సంయుక్త సమావేశం
సాక్షి,హైదరాబాద్: గోదావరి, కృష్ణా బోర్డుల సంయుక్త సమన్వయ కమిటీ సోమవారం సమావేశమైంది. హైదరాబాద్లోని జలసౌధలో జరిగిన ఈ సమావేశానికి ఏపీ ఇరిగేషన్ అధికారులు హాజరు కాగా, తెలంగాణ అధికారులు గైర్హాజరయ్యారు. ఈ సందర్భంగా గెజిట్ నోటిఫికేషన్లోని అంశాలపై చర్చించారు. రెండో సమావేశానికి కూడా తెలంగాణ అధికారులు హాజరుకాలేదు. అక్టోబర్ 14 నుంచి బోర్డులకు పూర్తి అధికారం ఇస్తూ కేంద్రం గెజిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు నదులపై చేపట్టిన ప్రాజెక్ట్ల వివరాలపై గోదావరి, కృష్ణా బోర్డుల సంయుక్త సమన్వయ కమిటీ వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. ఈనెల 3న మొదటి సమావేశం నిర్వహించగా.. రెండో సమావేశానికి కూడా హాజరుకాబోమని తెలంగాణ లేఖ రాసింది. బోర్డు చైర్మన్లకు నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేఖలు రాశారు. మరొక రోజు ఈ సమావేశం నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. -
కృష్ణా, గోదావరి బోర్డులకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి లేఖలు
హైదరాబాద్: రేపు(సోమవారం) జరిగే గోదావరి-కృష్ణా బోర్డు సమావేశానికి హాజరుకాలేమని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. దీనికి సంబంధించి కృష్ణా, గోదావరి బోర్డులకు తెలంగాణ ప్రభుత్వం లేఖలు రాసింది. బోర్డు చైర్మన్లకు నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేఖలు రాశారు. మరోరోజు ఈ సమావేశం నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. -
టీడీపీకి ఓటేస్తే బీజేపీకి వేసినట్లే: జైరాం రమేష్
కర్నూలు: ‘తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్లే. టీడీపీకి మరో పేరు బీజేపీ. చంద్రబాబు ఇంటి పేరు నారా కాదు నరేంద్ర’ అని కేంద్ర మంత్రి జైరాం రమేష్ అన్నారు. బుధవారం కర్నూలులో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కొందరు స్వార్థపరులు కాంగ్రెస్ను వీడి టీడీపీలో చేరుతున్నారని.. వీరు తమ వ్యాపారాలను కాపాడుకునేందుకే పార్టీని వీడుతున్నారన్నారు. ఇలాంటి వారు వెళ్లిపోవడంతో కాంగ్రెస్కు విముక్తి లభించినట్లయిందన్నారు. దళిత, ఆదివాసీ, బీసీ, మైనారిటీ తదితర అట్టడుగు వర్గాలకు రాజ్యాధికారం కాంగ్రెస్తోనే సాధ్యమన్నారు. దళిత నేత సంజీవయ్య ముఖ్యమంత్రి కావడమే ఇందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు. ఒక్క సీపీఎం తప్ప మిగతా అన్ని పార్టీల నాయకులు తెలంగాణపై రాతపూర్వక అంగీకారం తెలపడంతోనే రాష్ట్రాన్ని సోనియా విభజించారన్నారు. విభజనతో సీమాంధ్రకు ఎలాంటి నష్టం ఉండబోదన్నారు. కృష్ణా, గోదావరి రివర్ బోర్డులు కేంద్రం ఆధీనంలో ఉన్నాయని.. వీటికి చైర్మన్లను కూడా కేంద్రమే నియమిస్తుందన్నారు. ఫలితంగా నీటి పారుదల విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తబోవన్నారు. సీమాంధ్రలో రాయలసీమను వెనుకబడిన ప్రాంతంగా గుర్తించామని.. ఐదేళ్లలో దాదాపు రూ. 12 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలో విద్య, ఉద్యోగాల్లో మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్లు కొనసాగుతాయని.. బీసీలకు, మైనారిటీలకు కూడా సబ్ప్లాన్ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోలింగ్ కేంద్రాల తనిఖీ
పట్టుదలతో చదవండి
స్వర్ణకారుల సమస్యలు పరిష్కరిస్తాం
ఆదాయపు పన్ను మాఫీ చేయిస్తాం
ఓపెన్ కాస్టుల్లో పనివేళలు మార్చండి
కమిషనింగ్ పూర్తిచేయండి
ఓదెల మల్లన్న సాక్షిగా చెబుతున్నా..
సర్కారు ఆస్పత్రిలో గడువు ముగిసిన మందులు!
ఎన్నికల ప్రచార వ్యయం నమోదుపై సమావేశం
వేడెక్కిన ప్రచారం
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement