-
డిసెంబర్ 5న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు సారిక (నటి), కిన్నెర (నటి) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 7. ఇది కేతు సంఖ్య కావడం వల్ల ఈ సంవత్సరమంతా వీరు ఆధ్యాత్మిక చింతనతో ఉంటారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. విద్యార్థులకు, ఉద్యోగులకు విదేశాలకు వెళ్లాలనే కోరిక తీరుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించే ప్రమాదం ఉంది. ఉద్యోగులకు కోరుకున్న చోటికి బదిలీ అవుతుంది. వేదపండితులు, జ్యోతిష్యులకు, వైద్యవిద్యార్థులకు, వైద్యులకు గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు వస్తాయి. సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. భూమిని, ఇంటిని అమ్మే ప్రయత్నాన్ని విరమించు కోవడం మంచిది. మీరు పుట్టిన తేదీ 5. ఇది బుధ సంఖ్య కావడం వల్ల జన్మతః మంచి తె లివితేటలు, సమయస్ఫూర్తి ఉంటాయి. పోటీపరీక్షల్లో విజయం ప్రాప్తిస్తుంది. లక్కీ నంబర్స్: 1,2,5,6,7; లక్కీ కలర్స్: వైట్, క్రీమ్, గోల్డెన్, గ్రే, శాండల్ , గ్రీన్, పర్పుల్, బ్లూ; లక్కీ డేస్: ఆది, సోమ, బుథ, శుక్రవారాలు. సూచనలు: కేతు జపం చేయించుకోవడం, పండితులను, గురువులను గౌరవించడం, వికలాంగులను, ఆనాథలను ఆదరించడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ -
15న ‘కిన్నెర’ ఆధ్వర్యంలో బాపు సినీ సంగీత విభావరి
ప్రఖ్యాత చిత్రకారుడు, సినీ దర్శకుడు బాపు 81వ జయంతి సందర్భంగా ‘కిన్నెర’ ఈ నెల 15న సాయంత్రం 5.45 గంటలకు శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమాగమంలో ‘ముత్యమంత’ పేరిట బాపు సినీ సంగీత విభావరి కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో గాయనీ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, నిత్యసంతోషిణి, తేజస్విని, హరిణి, రోహిత్, సాయిచరణ్ తదితరులు బాపు దర్శకత్వం వహించిన సినిమాల్లోని పాటలను ఆలపిస్తారు. ముక్తేవి ఫణి సమర్పిస్తున్న ఈ కార్యక్రమానికి స్వప్న వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి.రమణ అధ్యక్షతన ఏర్పాటయ్యే సభా కార్యక్రమాన్ని శాంతా బయోటెక్ అధినేత డాక్టర్ కె.ఐ.వరప్రసాదరెడ్డి ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ముఖ్యఅతిథిగా, సినీ నటుడు, రచయిత తనికెళ్ల భరణి విశిష్ట అతిథిగా, కరూర్ వైశ్యాబ్యాంకు డిప్యూటీ జనరల్ మేనేజర్ వి.సుబ్రహ్మణ్యం ఆత్మీయ అతిథిగా, ఇండ్-భారత్ పవర్ ఇన్ఫ్రా లిమిటెడ్ సీఎండీ కె.రఘు గౌరవ అతిథిగా, టాలీవుడ్ చానల్ సీఈవో మా శర్మ ప్రత్యేక అతిథిగా పాల్గొంటారు. -
జిడ్డు తగ్గాలంటే ఏం చేయాలి?
- కిన్నెర, ఇ-మెయిల్ ముఖం మీద జిడ్డు చేరినప్పుడు వెంటనే తొలగించకపోతే దుమ్ము, ధూళి కణాలు చేరి మొటిమలకు కారణాలు అవుతాయి. జిడ్డు చర్మం గలవారికి వచ్చే ప్రధాన సమస్య మొటిమలు. అందుకని ఎప్పటిక ప్పుడు ముఖం మీద అదనంగా చేరే జిడ్డును తొలగించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆర్గానిక్ ఫేస్ స్క్రబ్ని ముఖానికి రాసుకొని, సున్నితంగా రబ్ చేసి, వెచ్చని నీటితో కడగాలి. రోజులో మూడు, నాలుగు సార్లు ఫేస్వాష్తో ముఖాన్ని శుభ్రపరుచుకుంటే త్వరగా జిడ్డు పట్టే సమస్య తగ్గి, రోజంతా తాజాగా ఉంటుంది. ముఖచర్మం నిస్తేజంగా ఉంటోంది! - రాగిణి, సీతాఫల్మండి, హైదరాబాద్ బయట తిరిగే వారు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే చర్మం త్వరగా డల్గా మారుతోంది. రోజూ సాయంకాలం ఇంటికి వెళ్లిన తర్వాత స్వచ్ఛమైన రోజ్వాటర్లో దూదిని ముంచి ముఖమంతా తుడుచుకోవాలి. అదే విధంగా ఉదయం కూడా చేయాలి. తర్వాత మంచి నీటితో శుభ్రపరుచుకోవాలి. వారానికి రెండుసార్లు బంగాళదుంపను తురిమి ముఖానికి పట్టించి, సున్నితంగా రుద్దాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. రోజులో ఏర్పడే జిడ్డును తొలగించుకోవడానికి పదే పదే నీటితో శుభ్రం చేయాల్సిన అవసరం లేదు. వెట్ వైట్ టిష్యూ పేపర్తో చెమటను అద్దాలి. అంతే తప్ప గట్టిగా రుద్దకూడదు. ఈ జాగ్రత్తలు పాటిస్తే ట్యాన్ తగ్గుతుంది. ముఖం మృదువుగా, కాంతిమంతంగా మారుతుంది.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
దేవర సాంగ్ ప్రోమో.. ఆ రోజు ఇక గూస్బంప్సే!
Sangeetha Sringeri: పునీత్ రాజ్కుమార్ సమాధి వద్ద నటి బర్త్డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
ప్రతి విద్యార్ధి చదవాల్సిన బుక్ ఇది.. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి
ఇదే చివరిది: అతిచిన్న, పాపులర్ వ్లాగర్ ఎమోషనల్ వీడియో వైరల్
కేజ్రీవాల్ నివాసానికి స్వాతి మలీవాల్.. సీన్ రీ కన్స్ట్రక్షన్?
కోలీవుడ్ టూ బాలీవుడ్.. ఇండస్ట్రీని కుదిపేస్తోన్న సుచిత్ర కామెంట్స్!
సీరియల్లో హెల్మెట్ లేకుండా స్కూటీ నడిపిన నటి.. ఫైన్ కట్టాల్సిందే!
మద్యం పాలసీ కేసులో కీలక పరిణామం.. ఈడీ చరిత్రలో తొలిసారిగా
సంతోషంలో కావ్యా మారన్.. కేన్ విలియమ్సన్ను పలకరించి మరీ! (ఫొటోలు)
‘విద్య వాసుల అహం’ మూవీ రివ్యూ
తప్పక చదవండి
- కోలీవుడ్ టూ బాలీవుడ్.. ఇండస్ట్రీని కుదిపేస్తోన్న సుచిత్ర కామెంట్స్!
- కేన్స్లో మెరిసిన శోభితా ధూళిపాళ..ఆ డ్రస్ ధర ఏకంగా..!
- పీఎం కుసుమ్ స్కీమ్.. రైతుకు డబుల్ ఆదాయం - ఎలా అంటే?
- అధికారులను మార్చిన చోటే అల్లర్లు: మంత్రి బొత్స
- ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్లో కృత్రిమ మేధ!
- విద్యుత్ షాక్తో ఆగిన బాలుడి గుండె.. సీపీఆర్ చేసి ప్రాణం పోసిన డాక్టర్
- T20 WC: ఇంగ్లండ్, పాక్ కాదు! టైటిల్ రేసులో ఉన్న జట్లు ఇవే: జై షా
- ఛాతిలో కొట్టాడు, కడుపులో తన్నాడు: స్వాతి మలీవాల్ సంచలన ఆరోపణలు
- APL వేలంలో నితీశ్ కుమార్ రెడ్డికి అత్యధిక ధర.. సరికొత్త రికార్డు
- ట్విటర్ నుంచి నాగబాబు ఔట్.. వారిద్దరూ వార్నింగ్ ఇచ్చారా..?
Advertisement