breaking news
Ghan Shyam thori
-
పంజాబ్ కాంగ్రెస్ ర్యాలీలో పేలుడు
-
పంజాబ్లో పేలుడు
► ముగ్గురు మృతి ► ఎన్నికల రోడ్షో సమీపంలో ఘటన చండీగఢ్: పంజాబ్లోని బతిండాలో కాంగ్రెస్ అభ్యర్థి రోడ్షో సమీపంలో కారులో పేలుడు సంభవించి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 15 మంది గాయపడ్డారు. మంగళవారం సాయంత్రం మౌర్ మండీ వద్ద కాంగ్రెస్ అభ్యర్థి హర్మిందర్ జస్సీ ఎన్నికల ప్రచారం చేస్తుండగా ఒక్కసారిగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉన్నాడని, మృతుల్ని గుర్తించాల్సిఉందని బతిండా డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఘన్ శ్యామ్ థోరీ చెప్పారు.