October 28, 2020, 14:02 IST
నిందితుడికి ఉరిశిక్ష పడటం పట్ల వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రమోద్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు
June 05, 2020, 08:20 IST
వరంగల్ లీగల్ : వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటలో తొమ్మిది మందిని సజీవంగా బావిలో వేసి హత్య చేసిన కేసులో నిందితుడు సంజయ్కుమార్యాదవ్...
June 03, 2020, 10:35 IST
సాక్షి, వరంగల్ రూరల్: గీసుకొండ మండలం గొర్రెకుంట శివారులోని పాడుపడిన బావిలో తొమ్మిది మందిని వేసి హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన...
June 02, 2020, 13:40 IST
గీసుకొండ (పరకాల): వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట బావి వద్ద తొమ్మిది మందిని హత్య చేసిన కేసులో నిందితుడు సంజయ్కుమార్ యాదవ్ పోలీసుల...
May 30, 2020, 12:44 IST
వరంగల్ అర్బన్, గీసుకొండ : గొర్రెకుంట హత్యల కేసులో 9 మంది మృత దేహాలకు ఈనెల 22న వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన విషయం తెలిసిందే....
May 29, 2020, 07:27 IST
సాక్షి ప్రతినిధి, వరంగల్: గొర్రెకుంట హత్యల ఘటన నిందితుడు సంజయ్కుమార్ యాదవ్పై మరిన్ని కేసులు నమోదు చేసేందుకు వరంగల్ పోలీసులు కీలక ఆధారాలను...
May 28, 2020, 10:50 IST
సాక్షిప్రతినిధి, వరంగల్ : గీసుకొండ మండలం గొర్రెకుంట బావిలో సామూహిక డెత్ మిస్టరీలో కొత్త కోణాలు, అనుమానాలు బయటకు వస్తున్నాయి. 9 మంది హత్య కేసులో...
May 27, 2020, 07:26 IST
గొర్రెకుంటలో తొమ్మిది మంది హత్యకు గురైనసంఘటనకు సంబంధించి తమకు అనుమానాలు ఉన్నాయని పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన మక్సూద్ బంధువులు పేర్కొన్నారు. ఒక్కడే...
May 26, 2020, 12:50 IST
సాక్షి, వరంగల్ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గొర్రెకుంట సామూహిక హత్యలకు సంబంధించి మృతుల బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు....
May 26, 2020, 12:24 IST
సాక్షి, ఏలూరు: తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట మృత్యుబావి ఘటన సంచలనంగా మారింది. ఏకంగా పది హత్యలు చేసిన హంతకుడిని విచారించిన...
May 26, 2020, 07:31 IST
వివాహితతో ఏర్పడిన పరిచయం ఆపై సాన్నిహిత్యంగా.. అది కూడా దాటిపోయి శారీరకంగా సంబంధానికి దారి తీసింది.. అంతటితో ఆగక ఆమె కుమార్తెతోనూ సంబంధం...
May 26, 2020, 03:07 IST
సాక్షి ప్రతినిధి, వరంగల్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘గొర్రెకుంట’హత్యల వెనుక దాగిన మరో మిస్టరీ బయటపడింది. నింది తుడు సంజయ్కుమార్ యాదవ్(...
May 25, 2020, 17:12 IST
సంచలన విషయాలను వెల్లడించిన వరంగల్ సీపీ
May 25, 2020, 16:53 IST
సాక్షి, వరంగల్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గీసుకొండ మండలం గొర్రెకుంట హత్య కేసులో నమ్మశక్యం కాని విషయాలు బయటపడ్డాయి. ఈ మేరకు పది మందిని...
May 25, 2020, 07:14 IST
సాక్షిప్రతినిధి, వరంగల్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గొర్రెకుంట మృతుల ఘటన ఇంకా మిస్టరీగానే మిగిలింది. దీనికి సంబంధించి సమగ్ర దర్యాప్తు...
May 25, 2020, 07:00 IST
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన గీసుకొండ మండలం గొర్రెకుంట గన్నీ సంచుల గోదాం సమీప బావిలో తొమ్మిది మృతదేహాలు వెలుగుచూసిన ఘటనపై మిస్టరీ వీడింది. అందరూ...
May 25, 2020, 01:46 IST
సాక్షి ప్రతినిధి, వరంగల్ : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గొర్రెకుంట 9 మరణాల వెనుకున్న మిస్టరీ వీడింది. వరంగల్ నగర శివారు గొర్రెకుంటలోని ఓ పాడుపడిన...
May 24, 2020, 20:41 IST
వరంగల్ హత్యల కేసు: వీడిన మిస్టరీ
May 24, 2020, 19:55 IST
సాక్షి, వరంగల్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట గన్నీ సంచుల గోదాంలో తొమ్మిది మృతదేహాలు వెలుగుచూసిన ఘటనలో ...
May 24, 2020, 11:01 IST
గొర్రెకుంట మృతుల కేసులో వీడని మిస్టరీ
May 24, 2020, 10:42 IST
సాక్షి, వరంగల్ : రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన తొమ్మిది మంది వలస కార్మికులది హత్యా.. ఆత్మహత్యా.. ఒకవేళ హత్యకు గురైతే చంపిందెవరు.. ఆత్మహత్యకు...
May 24, 2020, 08:42 IST
ప్రాణాలతో వుండగానే బావిలో...
May 24, 2020, 03:45 IST
సాక్షి ప్రతినిధి, వరంగల్: తీవ్ర కలకలం రేపిన వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట సంఘటనపై అసలేం జరిగిందనే దానిపై కేంద్ర హోం శాఖ శనివారం...
May 23, 2020, 13:16 IST
సాక్షి, వరంగల్ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట బావిలో వెలుగుచూసిన తొమ్మిది మృతదేహాలకు పోస్ట్మార్టం...
May 23, 2020, 07:11 IST
సాక్షి ప్రతినిధి, వరంగల్ : గీసుకొండ మండలం గొర్రెకుంటలోని పాడు పడిన బావిలో సమాధి అయిన వాస్తవాలను వెలికి తీసేందుకు పోలీసులు పరిశోధనలో నిమగ్నమయ్యారు....
May 23, 2020, 03:31 IST
సాక్షి ప్రతినిధి, వరంగల్/ సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట గన్నీ సంచుల గోదాంలో తొమ్మిది...
May 22, 2020, 20:25 IST
బావిలో 9 మృతదేహాలు: హత్యా.. ఆత్మహత్యా?
May 22, 2020, 19:46 IST
సాక్షి, వరంగల్ : జిల్లాలోని గీసుకొండ బావి ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మక్సూద్ కుటుంబం సామూహికంగా ఆత్మహత్యకు పాల్పడిందా లేక ఎవరైనా...
May 22, 2020, 11:19 IST
సాక్షి, వరంగల్: ఒక బావిలో ఏకంగా తొమ్మిది మృతదేహాలు కనిపించడం జిల్లాలో సంచలనంగా మారింది. గురువారం నాలుగు మృతదేహాలు లభించగా, శుక్రవారం మరో ఐదు ...
May 21, 2020, 18:17 IST
సాక్షి, వరంగల్ : వరంగల్ రూరల్ జిల్లా గీసుగొండ మండలం గొర్రెకుంట గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామంలోని కోల్డ్ స్టోరేజ్కు ఎదురుగా ఉన్న బావిలోకి...