-
మాటామాట పెరిగి తలపై రాడ్తో దారుణంగా..
కరీంనగర్: మద్యం మత్తులో మాటామాట పెరిగి తలపై రాడ్తో బాదడంతో గంగాధర్రావు(36)అనే మేషన్కూలీ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం రాత్రి గోదావరిఖని పవర్హౌసకాలనీలో జరిగింది. గోదావరిఖని వన్టౌన్ సీఐ ప్రమోద్రావు కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన వంచర్ల గంగాధర్రావు గోదావరిఖనిలో నివాసం ఉంటున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతికి చెందిన బోడి అభితేజ పవర్హౌస్కాలనీలో నివాసం ఉంటూ మేస్త్రీగా పనులు చేయిస్తున్నాడు. మేషన్గా పనిచేస్తున్న గంగాధర్రావు బోడి అభితేజ వద్ద డబ్బులు తీసుకుని పనికి రావడం లేదని ఇద్దరి మధ్య గొడవ జరుగుతోంది. ఆదివారం రాత్రి మద్యం మత్తులో ఈవిషయంపై ఇద్దరి మద్య మరోసారి గొడవ జరిగింది. ఆవేశానికి లోనైన బోడి అభితేజ రాడ్తో గంగాధర్రావు తలపై బాదడంతో గంగాధర్రావు అక్కడికక్కడే మృతి చెందాడు. నిందితుడు అభితేజ ఉంటున్న ఇంటి వద్ద ఈఘటన జరిగింది. ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ వివరించారు. ఇవి చదవండి: విదేశాల నుంచి కూతురు వచ్చాకే అంత్యక్రియలు.. -
టీడీపీని వీడే ప్రసక్తే లేదు
చిన్నశంకరంపేట(మెదక్): టీడీపీని వీడే ప్రసక్తే లేదని టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఏకే గంగాధర్రావు స్పష్టం చేశారు. శనివారం ఆయన సాక్షితో మాట్లాడుతూ టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్నామని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై పూర్తి విశ్వాసంతో టీడీపీలోనే కొనసాగనున్నట్లు తెలిపారు. బడుగు బలహీన వర్గాల కోసం ఏర్పడ్డ టీడీపీ ఎప్పుడు వారి సంక్షేమం కోసం పనిచేస్తుందన్నార -
అయ్యా.. నా కుమారుడికి ప్రాణ రక్షణ కల్పించండి
ఏలూరు : నా కొడుక్కి ప్రాణ రక్షణ కల్పించి వృద్ధాప్యంలో ఉన్న తనకు మానసిక ప్రశాంతత కల్పించాలని 80 ఏళ్ల వృద్ధురాలు, నరసాపురం మండలం సీతారాంపురం నార్త్ గ్రామ ఉప సర్పంచ్ చినిమిల్లి భుజంగవేణి కలెక్టర్ కాటమనేని భాస్కర్ను వేడుకుంది. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం సాయంత్రం భుజంగ వేణి కుమారుడు గంగాధరరావుతో పాటు కలెక్టర్ను కలిశారు. గ్రామంలో రాజకీయ కక్షతో గంగాధరరావును అంతం చేయడానికి తనపై పోటీచేసి ఓడిపోయిన కలవకొలను వీరస్వామి (తాతాజీ) ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. తన కొడుకుకు ప్రాణహాని లేకుండా కాపాడాలని కోరారు. లేకుంటే కుటుంబం మూకుమ్మడిగా ఆత్మహత్యలు చేసుకోవడమే తమకు శరణ్యమని వృద్ధురాలు కలెక్టర్ను వేడుకుంది. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ కుటుంబానికి రక్షణ కల్పించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. భుజంగవేణి కుటుంబానికి రక్షణ కల్పించాలని అధికారులను ఆదేశించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
షర్మిల ఆడియో లీక్
మాకు ఓటు వేయకుంటే కరెంట్ కట్: కాంగ్రెస్ ఎమ్మెల్యే బెదిరింపు!
తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై నిషేధం.. 48 గంటలపాటు ప్రచారం ఆపేయాలన్న కేంద్ర ఎన్నికల సంఘం .. ఇంకా ఇతర అప్డేట్స్
సింగర్ హత్య కేసు నిందితుడిపై కాల్పులు.. స్పాట్లోనే!
అభివృద్ధి ఎంత జరిగిందో ప్రజల్లో ఉంటే తెలుస్తుంది బుగ్గన అర్జున్ రెడ్డి కామెంట్స్
హామీలు కాదు..చెవిలో పువ్వులు..టీడీపీ మేనిఫెస్టో చూసి మోదీ షాక్
కైకేయి.. శూర్పణఖ... ఏదైనా ఓకే
జయహో జోయా
మన సర్పంచులు @ ఐరాస
కృష్ణమ్మతో సత్యదేవ్ స్టార్ అవుతాడు: రాజమౌళి
తప్పక చదవండి
- జయహో జోయా
- రాష్ట్రంలో పోలింగ్ సమయం పెంపు
- చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
Advertisement