February 26, 2023, 02:54 IST
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: సేంద్రియ వ్యవసాయం.. ఇప్పుడు ఈ పదం పంటల సాగులో ఎక్కువగా వినిపిస్తోంది. ఇంతకాలం అధిక దిగుబడి ఆశతో విచ్చలవిడిగా...
February 09, 2023, 18:58 IST
టీమిండియా మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోని రైతు అవతారంలో తళుక్కుమన్నాడు. ధోని ట్రాక్టర్ ఎక్కి పొలం దున్నిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి....
February 09, 2023, 16:12 IST
February 08, 2023, 07:07 IST
స్ట్రాబెర్రీ అంటే ఇష్టపడనివారు ఉండరు. ఎర్రని రంగుతో అత్యంత ఆకర్షవంతంగా ఉండే ఈ పండును చూస్తే ఎవరికైనా నోరూరుతుంది. ఒక్కసారి తింటే ఆ ఫల మాధుర్యం మనల్ని...
February 02, 2023, 14:24 IST
ప్రకృతి వ్యవసాయంపై ఏపీ బాటలో కేంద్రం
January 31, 2023, 09:06 IST
కోడి లేకుండానే కోడి మాంసం.. అది కూడా బోన్లెస్గా మీ ముందుకు వచ్చేస్తుంది.
January 23, 2023, 11:18 IST
వ్యవసాయ రంగంలో లాభాల గుట్టు పట్టాలన్న ఓ యువరైతు ఆలోచన తోటి రైతులను సైతం జట్టు కట్టేలా చేసింది. ఒక్కొక్కరుగా చేయి కలుపుతూ ఆ రైతులంతా దళారులను...
January 22, 2023, 15:08 IST
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా వ్యవసాయంలో మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డు...
January 17, 2023, 00:38 IST
సాక్షి, హైదరాబాద్: నేటి ఆధునిక సాంకేతిక యుగం ఐటీ చదువులు మొదలు అంతరిక్షజ్ఞానం వరకు ఎదిగిపోయింది. కానీ మనిషి బతకడానికి మూలాధారమైన వ్యవసాయాన్ని మాత్రం...
January 09, 2023, 19:50 IST
ఆయన మాత్రం ఈ రెండింటినీ సాగు చేసాడు. ప్రస్తుతం మూడో ఏడాది పంట. ఒక్కో చెట్టుకు 75 కిలోలకు తక్కువ కాకుండా ఆపిల్ బేర్ కాయలు వస్తున్నాయి. అన్ని చెట్లకు...
January 07, 2023, 07:31 IST
ఆలమూరు: వ్యవసాయంపై మక్కువ పెంచుకున్న ఆ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆదర్శంగా నిలుస్తున్నాడు. తనకున్న రెండున్నర ఎకరాల భూమిలో పూలు, కూరగాయలు సాగు...
December 28, 2022, 19:38 IST
సాయి గోలె, సిద్ధార్థ్ దైలని ఐఐటీ–మద్రాస్ విద్యార్థులు. ‘భారత్ అగ్రి’ స్టార్టప్ మొదలు పెట్టి విజయకేతనం ఎగురవేశారు...
December 17, 2022, 15:12 IST
ఆరోజు మార్కెట్కు వెళ్లి కూరగాయలు కొని ఇంటికి తీసుకువచ్చింది కేరళలోని కొట్టాయంకు చెందిన రెమాదేవి. కూరగాయలను కడుగుతున్నప్పుడు ఒకరకమైన రసాయనాల వాసన...
December 15, 2022, 13:47 IST
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రతీ ముగ్గురు వ్యవసాయదారుల్లో ఒకరు కౌలురైతు ఉన్నారని రైతు స్వరాజ్య వేదిక సర్వేలో వెల్లడైంది. రాష్ట్రంలో కౌలురైతుల...
December 07, 2022, 16:12 IST
కాశీబుగ్గ(శ్రీకాకుళం జిల్లా): మహిళల స్వయం ఉపాధే లక్ష్యంగా ప్రభుత్వం పలు పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తోంది. తాజాగా స్వయం సహాయక సంఘాల్లో ఔత్సాహికుల...
November 26, 2022, 13:14 IST
సాక్షి, ఆదిలాబాద్: కన్నెపల్లి మండలం జజ్జరవెల్లి గ్రామపంచాయతీ పరిధిలోని దాంపూర్ గ్రామానికి చెందిన నైతం లక్ష్మణ్ అనే ప్రభుత్వ ఉద్యోగి తన వ్యవసాయ...
November 19, 2022, 04:50 IST
సూక్ష్మసేద్యం కోసం ఇప్పటికే లక్షలాది దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి...
October 25, 2022, 09:23 IST
భారత్ గతంలో వ్యవసాయ ఆధారిత దేశంగా ఉండేది. అధిక శాతం జనాభా ఈ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తూ ఉండేవారు. అయితే ఏళ్లు గడిచే కొద్దీ వ్యవసాయానికి సాయం లేక ...
October 21, 2022, 08:15 IST
సాక్షి, అమరావతి/మధురానగర్ (విజయవాడ సెంట్రల్): పనిచేసే సంస్థలు, కంపెనీలకు బ్రాండింగ్ తీసుకొచ్చేందుకు ఎంతలా తపన పడతామో.. అదేస్థాయిలో సాగులో కూడా...
October 09, 2022, 09:01 IST
ఈ ఫొటోలో కనిపిస్తున్నది హైటెక్ మొక్కల కుండీ. ఇది పూర్తిగా ఆటోమేటిక్గా పనిచేస్తుంది. ఇందులో ఏకకాలంలో ఇరవై ఒక్క రకాల మొక్కలను పెంచుకునే వీలుంది....
September 30, 2022, 10:21 IST
సంప్రదాయ పంటతో ఆశించిన ఆదాయం రాకపోవడంతో అన్నదాతలు ఉద్యాన పంటల వైపు దృష్టి సారిస్తున్నారు. అందులో విదేశీ పంటలను కూడా సాగు చేస్తూ వినూత్న పద్ధతులు,...
September 20, 2022, 12:54 IST
రైతులకూ, వినియోగదారులకూ సరైన సమాచారం అందించడానికి సచివాలయ వ్యవస్థను బాగా వాడుకోవచ్చు.
September 11, 2022, 03:10 IST
తెలంగాణలో వ్యవసాయాన్ని పండుగ చేసి, వైఎస్సార్ చేపట్టిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని వైఎస్సార్టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు.
September 08, 2022, 01:39 IST
రాష్ట్రంలో వరిసాగు గత ఏడాది రికార్డును బద్దలు కొట్టింది. కొత్త రికార్డు సృష్టించింది. తెలంగాణ చరిత్రలోనే ఎన్నడూలేనంత అత్యధికంగా ఈ వానాకాలం సీజన్లో...
August 29, 2022, 14:44 IST
సాక్షి, హైదరాబాద్: ‘‘ఓటు అనే ఆయుధాన్ని ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా మార్చి తెలంగాణను సాధించగలిగాం. కేవలం ఉద్యమాలు, ఆందోళనల పేరుతో చట్టసభలకు దూరంగా...
August 28, 2022, 11:10 IST
ఆ దంపతులు ఇంజినీరింగ్లో డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. ఆ అర్హతతో మెట్రో నగరాల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పొందారు.
August 28, 2022, 11:04 IST
‘ఆహారమే ప్రథమ ఔషధం’ అన్న పెద్దల మాటను కరోనా .. ప్రజలకు జ్ఞాపకం చేసింది. అంతేకాదు, సేంద్రియ ఇంటిపంటలు మిద్దెతోటల సాగు దిశగా పట్టణ ప్రజలను...
August 20, 2022, 12:45 IST
పంటల సాగులో ఆయన ప్రత్యేకత చూపుతారు. రసాయన ఎరువులకు చాలా దూరంగా ఉంటారు. ప్రకృతి పద్ధతిలో..జీవ ఎరువులు ఎంతో మేలంటారు. శాస్త్రవేత్తల సలహాలు పాటిస్తారు....
August 20, 2022, 12:10 IST
వ్యవసాయంలో పెరుగుతున్న పెట్టుబడులు, తగ్గుతున్న నాణ్యతలు.. రైతులను సంప్రదాయ సేద్యంపై వైపు నడిపిస్తోంది. రసాయనిక ఎరువులు, పురుగు మందుల ధరలు కూడా ఏటా...
August 19, 2022, 03:26 IST
ఈయన పేరు ఆర్. రామ్మోహన్రెడ్డి.కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం ఎస్.పేరేముల గ్రామానికి చెందిన ఈయన తనకున్న 3.57 ఎకరాల్లో కంది, ఆముదం పంటలు సాగుచేసే...
August 17, 2022, 17:41 IST
వాణిజ్యపంట డ్రాగన్ ఫ్రూట్. ఎక్కడో మెక్సికో, సెంట్రల్ అమెరికాలో పుట్టిన ఈ పంట ఇప్పుడు పల్లెలకు సైతం పాకుతోంది.
August 15, 2022, 23:39 IST
సాక్షి, విశాఖపట్నం: రానురాను వ్యవసాయానికి పెట్టుబడి పెరిగిపోతోంది. కూలీల కొరత కూడా అధికమవుతోంది. వీటన్నిటిని అధిగమించి సాగు చేయడం అన్నదాతకు తలకు...
August 09, 2022, 18:50 IST
వాతావరణ మార్పుల నేపథ్యంలో తరచూ వస్తున్న భారీ వర్షాలు, వరదలు కూరగాయల సాగుదారులను ముప్పు తిప్పలు పెడుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కూరగాయల లభ్యత కూడా...
July 22, 2022, 16:15 IST
అనంతరం నారుమడికి విత్తనాలు చల్లి, కంది నాటారు. వ్యవసాయ కూలీలతో కలిసి పొలంలోనే వారితోపాటు భోజనం చేసి వ్యవసాయ పనులలో నిమగ్నమయ్యారు.
July 22, 2022, 12:50 IST
కృష్ణా జిల్లా: ఉయ్యూరు మండలం గండిగుంట గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని పరిశీలించారు నీతి ఆయోగ్ సభ్యులు రమేష్ చంద్, ఏపీ వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం...
July 20, 2022, 21:51 IST
తరతరాలుగా సాగవుతూ వారసత్వాన్ని అందిపుచ్చుకుంది. మంచి రంగునూ, రుచినీ సొంతం చేసుకుంది. అత్యుత్తమ దిగుబడులతో.. రాష్ట్ర సరిహద్దులను కూడా దాటుతూ రైతుల ‘...
June 14, 2022, 23:54 IST
రైల్వేకోడూరు: ప్రస్తుతం రైతులు ఆరుతడి, అంతర పంటలపైనే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. నియోజకవర్గంలో వంగ పంటను సుమారు 130 ఎకరాలలో సాగుచేశారు. ఈ ఏడాది...
June 14, 2022, 18:02 IST
నెల్లిమర్ల: జిల్లా కేంద్రమైన విజయనగరానికి కూత వేటు దూరంలో చుట్టూ పచ్చని కొండలు..దగ్గర్లోనే నది..సమీపంలోనే వెయ్యేళ్ల క్రితం నిర్మించిన జైన దేవాలయం...
April 23, 2022, 08:16 IST
రైతన్నలకు సాగు వ్యయాన్ని తగ్గించడంతోపాటు ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహార ధాన్యాలను అందించడమే లక్ష్యంగా ఆర్బీకేల స్థాయిలో ప్రకృతి వ్యవసాయ విధానాలను రాష్ట్ర...
April 18, 2022, 23:28 IST
వేపాడ: పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయం వైపు జిల్లా రైతులు దృష్టి సారించేలా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రైతులు ఏ పంట సాగుచేసినా రసాయన...
March 18, 2022, 05:47 IST
సాక్షి, అమరావతి: రైతన్నకు ఇటు సాగు ఖర్చుల్లో ఆదాతోపాటు అటు అదనంగా ఆదాయం సమకూరే సూక్ష్మ సేద్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది....
March 17, 2022, 08:45 IST
సాక్షి,జగిత్యాల అగ్రికల్చర్: సాగులో కూలీల సమస్య రైతులకు ఇబ్బందిగా మారింది. సకాలంలో వ్యవసాయ పనులు చేయలేక, అనుకున్న స్థాయిలో దిగుబడులు రాక పలువురు...