-
ముగిసిన అమర్నాథ్ యాత్ర
శ్రీనగర్: ఈ సంవత్సరం అమర్నాథ్ యాత్ర ముగిసింది. 2.85 లక్షల మంది భక్తులు అమర్నాథ్ గుహలో సహజసిద్ధంగా ఏర్పడిన మంచు శివలింగాన్ని దర్శించుకున్నారు. ఇది గతేడాది కన్నా 25 వేలు ఎక్కువ. జూన్ 28న ఈ యాత్ర ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ ఏడాది యాత్రలో వాతావరణ, అనారోగ్య కారణాలతో మొత్తం 38 మంది మరణించారని అధికారులు తెలిపారు. గత సంవత్సరం యాత్రీకుల బస్సుపై మిలిటెంట్లు చేసిన దాడిలో 8 మంది చనిపోయిన నేపథ్యంలో ఈ సంవత్సరం అమర్నాథ్ యాత్రకు ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతాఏర్పాట్లు చేసింది. -
మూడు వారాల గరిష్టం
ప్రపంచ మార్కెట్ల సానుకూల సంకేతాలతో దేశీ స్టాక్ సూచీలు శుక్రవారం మూడు వారాల గరిష్టస్థాయి వద్ద ముగి సాయి. ఐటీ షేర్ల నేతృత్వంలో సెన్సెక్స్ 119 పాయింట్లు ర్యాలీ జరిపి 21,193 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 35 పాయింట్లు ఎగిసి 6,314 పాయింట్ల వద్ద ముగిసింది. డిసెంబర్ 10 తర్వాత సూచీలు ఇంత గరిష్టస్థాయిలో ముగి యడం ఇదే ప్రధమం. అమెరికాలో నిరుద్యోగ భృతి కోసం వచ్చిన దరఖాస్తుల సంఖ్య తగ్గిందన్న వార్తలు మార్కెట్లకు ఊతమిచ్చాయి. ఐటీ షేర్లు ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్, విప్రో, టెక్ మహీంద్రా, ఒరాకిల్లు 1-3 శాతం మధ్య పెరిగాయి. ఐటీ షేర్లలో లాంగ్ బిల్డప్ అమెరికాలో టెక్నాలజీ ట్రెండ్ను అనుసరిస్తూ ఇక్కడ కూడా ఐటీ షేర్లు కొత్త గరిష్టస్థాయిల్ని చేరుతున్నందున, ఇన్వెస్టర్లు ఈ రంగంపై మొగ్గుచూపుతున్నట్లు డెరివేటివ్ డేటా వెల్లడిస్తున్నది. ఐటీ కౌంటర్లు...ముఖ్యంగా ఇన్ఫోసిస్ టెక్నాలజీస్, టీసీఎస్ ఫ్యూచర్లలో తాజాగా లాంగ్ బిల్డప్ జరిగింది. ఇన్ఫోసిస్ ఫ్యూచర్ కాంట్రాక్టు ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ)లో 1.33 లక్షల షేర్లు యాడ్కాగా, మొత్తం ఓఐ 32.59 లక్షలకు చేరింది. టీసీఎస్ ఫ్యూచర్ ఓఐలో 3.05 లక్షల షేర్లు యాడ్కాగా, మొత్తం ఓఐ 53.24 షేర్లకు పెరిగింది. ఇన్వెస్టర్లలో బుల్లిష్నెస్ను సూచిస్తూ ఈ రెండు ఫ్యూచర్లూ స్పాట్ ధరతో పోలిస్తే 1 శాతం అధిక ప్రీమియంతో ట్రేడవుతున్నాయి. ఇన్ఫోసిస్ రూ. 3,600 స్ట్రయిక్ వద్ద, టీసీఎస్ రూ. 2,200 స్ట్రయిక్ వద్ద కాల్ రైటింగ్ కూడా అంతంతమాత్రంగానే వుంది. వచ్చే కొద్దిరోజుల్లో ఈ షేర్లు మరింత పెరగవచ్చని ఈ డేటా విశ్లేషిస్తున్నది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
చిన్నబోయిన చిన్నబొంకూరు
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement