-
సోలిస్ ట్రాక్టర్స్ చేతికి జర్మనీ కంపెనీ థాలర్
న్యూఢిల్లీ: ఇంటర్నేషనల్ ట్రాక్టర్స్ లిమిటెడ్ గ్రూప్ అనుబంధ సంస్థ సోలిస్ ట్రాక్టర్స్ అగ్రికల్చరల్ మిషనరీ జర్మనీకు చెందిన థాలర్ జీఎంబీహెచ్ అండ్ కో.కేజీ ని కొనుగోలు చేసింది. ఈ వ్యూహాత్మక విలీనంతో సోలిస్ ట్రాక్టర్స్ యూరప్ మార్కెట్లోకి ప్రవేశించనుంది. అలాగే 19–75 హెచ్పీ శ్రేణికి చెందిన నాణ్యమైన జేసీబీలను తన పోర్ట్ ఫోలియోలోకి చేర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. రూ.200 కోట్ల ముందస్తు పెట్టుబడులతో ఈ డీల్ను ప్రారంభిస్తున్నట్లు ఇంటర్నేషనల్ ట్రాక్టర్స్ లిమిటెడ్ ఎండీ దీపక్ మిట్టల్ తెలిపారు. జర్మనీలోనీ థాలర్ ఫ్యాక్టరీ కార్యాలయంలో జరిగిన టేకోవర్ కార్యక్రమంలో ఐటీఎల్ గ్రూప్ ఎండీ దీపక్ మిట్టల్, థాలర్ జీఎంబీహెచ్ అండ్ కో.కేజీ కంపెనీ అధినేత మ్యాన్ఫ్రెడ్ థాలర్, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. -
భారత్, పాక్ అధికారుల మధ్య ఆసక్తికర సీన్
హేగ్: అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే)లో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. భారత మాజీ నేవీ అధికారి కులభూషణ్ జాదవ్ కేసుకు సంబంధించి దాదాపు 18 ఏళ్ల తర్వాత అంతర్జాతీయ న్యాయస్థానం మెట్లెక్కిన భారత్, పాకిస్థాన్ అధికారుల మధ్య ఆకర్షనీయమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఐసీజేలో పాక్ తరుపున ఉన్న అధికారి ఒకరు అదే ఐసీజేలో ఉన్న భారత్ తరుపు అధికారికి ఎదురైన సందర్భంలో ఆ వ్యక్తి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. కానీ, భారత్ తరుపు అధికారి మాత్రం వినమ్రంగా నమస్కారం అని చెప్పి పక్కకు తప్పుకున్నారు. జాదవ్ కేసు వాదనలు ప్రారంభం కావడానికి ముందు జాదవ్ కేసు తరుపున ప్రస్తుతం భారత ప్రతినిధిగా ఉన్న దీపక్ మిట్టల్ ఐసీజేకు వెళ్లారు. అదే సమయంలో పాకిస్థాన్ తరుపున ప్రతినిధిగా ఉన్న మహ్మద్ ఫైజల్ అదే ఐసీజే ప్రాంగణంలోకి వచ్చారు. ఈ సమయంలో ఇరువురు ఎదురవడంతో ఫైజల్ చేతులు కలిపే ప్రయత్నం చేయగా వెంటనే దీపక్ మిట్టల్ నమస్తే చెప్పి పక్కకు జరిగారు. ఆ వెంటనే, పాకిస్థాన్కు చెందిన ఇతర అధికారులకు, పాక్ తరుపున వాదిస్తున్న న్యాయవాదికి మాత్రం మిట్టల్ షేక్ హ్యాండ్ ఇచ్చి ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఉద్దేశ పూర్వకంగా కక్ష పూరితంగా ఈ కేసును ఫైజల్ దగ్గరుండి ముందుకు నడిపిస్తున్న నేపథ్యంలోనే దీపక్ ఇలా చేసినట్లు తెలుస్తోంది. -
ఎడల్వీస్ 500 కోట్ల ఎన్సీడీ ఇష్యూ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆర్థిక సేవల రంగంలో ఉన్న ఎడల్వీస్ అనుబంధ కంపెనీ ఈసీఎల్ ఫైనాన్స్ రూ.500 కోట్ల నాన్ కన్వర్టబుల్ డిబెం చర్స్ను జారీ చేస్తోంది. ఈ ఇష్యూ ద్వారా సేకరించిన మొత్తాన్ని వ్యాపార విస్తరణకు వినియోగించనున్నట్లు ఎడల్వీస్ టోక్యో లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో దీపక్ మిట్టల్ తెలిపారు. ఎన్సీడీ ఇష్యూ వివరాలను తెలియచేయడానికి శనివారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 3, 5 ఏళ్ల కాలపరిమితిలో జారీ చేస్తున్న ఈ ఎన్సీడీలపై వరుసగా 11.6%, 11.85% వడ్డీని ఆఫర్ చేస్తున్నట్లు తెలిపారు. రూ.1,000 ముఖ విలువ కలిగిన ఈ బాండ్లను కనీసం పది కొనాల్సి ఉంటుంది. జనవరి 16న ఈ ఇష్యూ ప్రారంభమవుతుందని, జనవరి 27 వరకు చివరి తేదీ ఉన్నప్పటికీ ఓవర్సబ్స్క్రైబ్ అయితే ముందుగానే ముగిస్తామన్నారు. ప్రస్తుతం రిటైల్, ఎస్ఎంఈ రంగాలపై అధికంగా దృష్టిసారిస్తున్నామని, వడ్డీ లాభదాయకతపై ఎటువంటి ఒత్తిడి లేదని ఎడల్వీస్ రిటైల్ ఫైనాన్స్ హెడ్ అనిల్ కొత్తూరి తెలిపారు. ఈ ఇష్యూకి కేర్ ఏఏ రేటింగ్ ఇచ్చింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement