-
కంటతడి పెట్టుకున్న సీఎం కేసీఆర్
-
శిక్షణ ఇవ్వకుండానే స్వాహా
చా ట్రాయి : శిక్షణ ఇస్తామంటూ నిరుద్యోగులను చేర్చుకుని, వారికి ఎటువంటి శిక్షణ ఇవ్వకుండా, వారి బ్యాంక్ అకౌంట్లో సై్టఫండ్ జమచేసి, ఆ తరువాత ఆ నగదులో అధిక మొత్తం డ్రాచేసుకున్న ఘటన మండలంలోని చిత్తపూరు గ్రామంలో మంగళవారం వెలుగుచూసింది. తాము మోసపోయిన విషయాన్ని నిరుద్యోగులు ఎంపీడీవో వి.లలితకుమారి దృష్టికి తీసుకెళ్లారు. బాధితుల కథనం మేరకు.. ప్రధాన మంత్రి కౌసల్య వికాస్ యోజన కింద నిరుద్యోగులకు ఉచితంగా కంప్యూటర్ శిక్షణ ఇప్పిస్తామంటూ కర్ణాటకు చెందిన స్వచ్ఛంద సంస్థ శ్రీ టెక్నాలజీస్ మండలంలోని చిత్తపూరులో 300 మంది నిరుద్యోగులను చేర్చుకుంది. వారంతా 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, బీటెక్ పూర్తి చేసిన నిరుద్యోగులు. హైదరాబాద్కు చెందిన సునీల్ ముసులూరి ఆ సంస్థలో మేనేజింగ్ పార్టనర్ వ్యవహరిస్తూ నిరుద్యోగులను చేర్చుకున్నారు. శిక్షణ కాలంలో నెలకు రూ.7500 చొప్పున సై్టఫండ్ ఇవ్వడంతోపాటు సర్టిఫికెట్లు జారీ చేసి, ఉపాధి కల్పిస్తామని నమ్మించారు. నిరుద్యోగుల నుంచి ఆధార్, రేషన్ కార్డులు, విద్యార్హత సర్టిఫికెట్లు, ఫోన్ నంబర్లు తీసుకున్నారు. అదే సమయంలో అభ్యర్థులతో క్రెడిట్, డెబిట్ కార్డులు ఇప్పిస్తామంటూ బ్యాంకు ఫారాలపై సంతకాలు చేయించారు. శిక్షణ ఇవ్వకుండానే... సంతకాలు తీసుకుని రోజులు గడిచినా శిక్షణ ప్రారంభించకపోవడంతో నిరుద్యోగులు ఏజెన్సీ నిర్వాహకులను ఫోన్లో సంప్రదిం చగా శిక్షణ లేకుండా సర్టిఫికెట్లు ఇస్తామని, సై్టఫండ్ వారి ఖాతాల్లో జమచేస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో బ్యాంక్ ఖాతాల్లో నగదు జమచేశామని ఏజెన్సీ ప్రతినిధులు చెప్పడంతో 20 మంది నిరుద్యోగులు కామవరపుకోట ఏటీఎంలో సరిచూసుకోగా రూ.6,900 చొప్పున ప్రతి ఖాతా నుంచి నగదు విత్డ్రాచేసినట్లు వెల్లడైంది. దీంతో నిరుద్యోగులు బి.శ్రీకాంత్, బత్తుల సత్యనారాయణ, పి.రమేష్ తదితరులు మంగళవారం ఎంపీడీవో లలితకుమారిని ఆశ్రయించారు. ఈ విషయంపై సంస్థ నిర్వాహకులను ఎంపీడీవో ఫోన్లో సంప్రదించగా తమ ప్రతినిధులు చిత్తపూరు వచ్చి నిరుద్యోగులకు న్యాయం చేస్తామని వారు బదులిచ్చారు. తమకు జరిగిన మోసాన్ని ఇతరులకు జరగకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అమెరికా వరల్డ్కప్ జట్టులో ఐదుగురు భారత సంతతి ఆటగాళ్లు..
చావ్లా అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్గా
గుడిలో సింపుల్గా పెళ్లి చేసుకున్న నటుడి కూతురు (ఫోటోలు)
పార్టీ ఆఫీసులో రాహుల్ గాంధీ పూజలు - వీడియో వైరల్
వెంకటేశ్ అయ్యర్ అద్భుత పోరాటం.. ముంబై టార్గెట్ ఎంతంటే?
సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇలా..
పిల్లల్ని ఎందుకు కనలేదో తొలిసారి చెప్పిన వితికా
ధనుష్తో విడిపోయిన ఐశ్వర్య.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)
సొంతగూటికి సంజయ్ నిరుపమ్
అమిత్షాపై కోడ్ ఉల్లంఘన కేసు
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement