January 21, 2021, 03:46 IST
సాక్షి, న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వం–రైతు సంఘాల మధ్య జరిగిన 10వ దఫా చర్చలు అసంపూర్తిగానే ముగిశాయి. ఈ నెల 22వ తేదీన మరోసారి...
January 20, 2021, 18:59 IST
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 150 మంది ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్లు ఇచ్చింది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు 7గురు అధికారులను...
January 12, 2021, 05:07 IST
సాక్షి, న్యూఢిల్లీ: బర్డ్ ఫ్లూ ఇప్పటి వరకు 10 రాష్ట్రాల్లో వ్యాప్తి చెందినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటికే కేరళ, రాజస్తాన్, మధ్యప్రదేశ్...
January 12, 2021, 04:18 IST
న్యూఢిల్లీ: కరోనా టీకాను తొలిదశలో 3 కోట్ల మందికిపైగా ఆరోగ్య సంరక్షణ సిబ్బంది, ఫ్రంట్లైన్ వర్కర్లకు అందజేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు...
January 11, 2021, 10:23 IST
బర్డ్ ప్లూ నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం మిగతా రాష్ట్రాల్లో కూడా పరీక్షలు నిర్వహిస్తోంది.
January 09, 2021, 10:41 IST
న్యూఢిల్లీ, సాక్షి: రెండు రోజుల క్రితం దేశీయంగా తొలిసారి చరిత్రాత్మక గరిష్టాలను తాకిన పెట్రోల్ ధరలు మరింత మండనున్నాయా? కొద్ది రోజులుగా విదేశీ...
January 09, 2021, 03:36 IST
సాక్షి, న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాల రద్దు విషయంలో ఇరు వర్గాలు పట్టు వీడకపోవడంతో రైతులు, ప్రభుత్వం మధ్య చర్చలు మరోసారి అసంపూర్ణంగా ముగిశాయి...
January 06, 2021, 16:50 IST
సాక్షి, హైదరాబాద్: దేశంలోని పలు రాష్ట్రాల్లో ఏవియన్ ఇన్ఫ్లుయెంజా (బర్డ్ ఫ్లూ) వైరస్ తీవ్ర కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర పర్యావరణ, అటవీ...
January 06, 2021, 13:54 IST
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ చేజారిన 324 ఎలక్ట్రిక్ బస్సులను తిరిగి సాధించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ‘ఫాస్టర్ అడాప్సన్ అండ్ మాన్యుఫాక్చర్...
January 05, 2021, 18:26 IST
సాక్షి, విజయవాడ: ఈ నెల 13 నుంచి దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభిస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించిన నేపథ్యంలో.. కోవిడ్ వ్యాక్సిన్...
January 02, 2021, 03:38 IST
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తొలిసారి భారీ ఎత్తున నాలుగు వరుసల రోడ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. భారత్ మాల ప్రాజెక్టులో భాగంగా...
January 01, 2021, 15:12 IST
న్యూఢిల్లీ, సాక్షి: గత కేలండర్ ఏడాది(2020)లో దేశీయంగా లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రీత్యా అతిపెద్ద ప్రమోటర్గా టాటా సన్స్ ఆవిర్భవించింది....
December 31, 2020, 02:49 IST
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పట్టణాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరుతూ పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు కేంద్రానికి లేఖ రాశారు. వచ్చే...
December 29, 2020, 05:55 IST
సాక్షి, న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాల విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది..ఈ నెల 30న చర్చలకు రావాల్సిందిగా కేంద్రం ఆహ్వానం పంపితే, తమ ఎజెండాను...
December 28, 2020, 14:46 IST
న్యూఢిల్లీ: కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న ఉద్యమం 33వ రోజుకు చేరుకుంది. ఇక రైతుల సంఘాల నేతలతో కేంద్రం ఐదు...
December 24, 2020, 04:31 IST
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ వరంగల్, కరీంనగర్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులపై నీలినీడలు కమ్ముకున్నాయి. రాష్ట్ర వాటాగా ఇవ్వాల్సిన నిధుల్లో ఒక్క రూపాయి...
December 13, 2020, 04:07 IST
న్యూఢిలీ/కోల్కతా: పశ్చిమబెంగాల్ సీఎం మమతా, కేంద్ర ప్రభుత్వం మధ్య వివాదం మరింత ముదురుతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్పై జరిగిన...
December 05, 2020, 11:39 IST
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే. గత కొద్దిరోజులుగా...
December 01, 2020, 09:50 IST
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే ఏడాది ప్రీప్రైమరీ విద్యా బోధన అందుబాటులోకి వచ్చే అవకాశముంది. జాతీయ నూతన విద్యా విధానం అమలులో భాగంగా కేంద్ర...
November 28, 2020, 12:28 IST
న్యూఢిల్లీ, సాక్షి: ఆన్లైన్ షాపింగ్ ప్రియులకు శుభవార్త! త్వరలో దేశీయంగా అమెజాన్ తరహా ఈకామర్స్ ప్లాట్ఫామ్ ఆవిర్భవించనుంది. ఇందుకు సాక్షాత్తూ...
November 24, 2020, 04:04 IST
సాక్షి, హైదరాబాద్ : జేఈఈ మెయిన్ పరీక్షల్లో ఇంగ్లిష్లో ఉండే ఫార్ములాలు అర్థంకాక.. ఒక్కోసారి ఇంగ్లిష్ పదాలే అర్థంకాక తెలుగు, ఉర్దూ మీడియం...
November 22, 2020, 13:10 IST
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్ప్లాంట్ను పోస్కోకు కట్టబెట్టడాన్ని నిరసిస్తూ ఏయూ మాజీ వీసీ డాక్టర్ జీఎస్ఎన్ రాజు 'పోస్కో వరమా- శాపమా' అనే...
November 21, 2020, 13:11 IST
సాక్షి, విజయవాడ: కార్మికుల సమ్మె, రైతాంగ ఆందోళనలకు మద్దతుగా ఎంబీవీకే భవన్లో వామపక్షాల ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సదస్సును నిర్వహించారు. శనివారం...
November 21, 2020, 08:46 IST
రాష్ట్రంలో పెద్ద పులి ఒక వ్యక్తిపై దాడి చేసి చంపడమే కాకుండా కొన్ని శరీరభాగాలను భక్షించడం కలకలాన్ని సృష్టించింది. ఆ పులిని గుర్తించి బంధించేందుకు అటవీ...
November 18, 2020, 20:29 IST
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధి కేంద్ర ప్రభుత్వంపై మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. దేశంలో జరుగుతుంది అభివృద్ధా?.. వినాశానమా? అని...
November 12, 2020, 07:54 IST
సాక్షి, హైదరాబాద్: ‘హరియాణాలో ఓ యువకుడు తనను ప్రేమించలేదన్న కోపంతో యువతిని కాల్చి చంపాడు. అలా ఎందుకు చేశావంటే.. ఓ వెబ్ సిరీస్లోని పాత్ర స్ఫూర్తితో...
November 11, 2020, 12:36 IST
న్యూఢిల్లీ: ఆన్లైన్ న్యూస్ పోర్టల్స్, కంటెంట్ అందించే సంస్థలను ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకువస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. వీటిని సమాచార, ప్రసార శాఖ...
October 30, 2020, 03:59 IST
న్యూఢిల్లీ: ఢిల్లీ, పరిసర రాష్ట్రాల్లో వాయు కాలుష్యానికి కారణమయ్యే వారికి భారీగా జరిమానా, జైలుశిక్ష విధించేలా కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా...
October 26, 2020, 12:21 IST
సాక్షి, అమరావతి: పోలవరాన్ని నిర్లక్ష్యం చేసిందెవరో, పరుగులు పెట్టిస్తోంది ఎవరో ప్రజలకు తెలుసునని నీటిపారుదల శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్ అన్నారు....
October 21, 2020, 03:40 IST
సాక్షి, న్యూఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టు విస్తరణ పనులపై కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండాలని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ)...
October 16, 2020, 04:23 IST
సాక్షి, హైదరాబాద్: వినోదపు పార్కులు, ఫుడ్కోర్టుల్లో సీసీటీవీలు ఏర్పాటుచేసి సందర్శకులు గుంపుగా ఒకేచోటకు చేరకుండా పర్యవేక్షించాలని కేంద్ర ప్రభు త్వం...
October 06, 2020, 06:20 IST
న్యూఢిల్లీ: రోడ్డుపక్కన తినుబండారాలను త్వరలోనే తమ ఇళ్ళవద్దనే రుచి చూసే అవకాశం రానుంది. కేంద్ర ప్రభుత్వం ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీతో కలిసి, ఈ చిన్న...
September 28, 2020, 06:55 IST
సాక్షి, బెంగళూరు: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక బిల్లులను నిరసిస్తూ రాష్ట్రంలో వివిధ రైతు సంఘాలు, వివిధ సంఘాలు సోమవారం కర్ణాటక బంద్కు...
September 27, 2020, 08:20 IST
పుణే: దేశ ప్రజలందరికీ అవసరమైన కరోనా వ్యాక్సిన్లు కొని, సరఫరా చేయడానికి అక్షరాలా రూ.80 వేల కోట్లు అవసరమని, ఈ సొమ్ము కేంద్ర ప్రభుత్వం వద్ద ఉందా? అని...
September 26, 2020, 04:21 IST
న్యూఢిల్లీ: లాక్డౌన్ సమయంలో ప్రయాణాలకు ముందుగా రిజర్వేషన్లు చేసుకున్న ప్రయాణికులకు రిఫండ్స్ ఎలా జరగాలన్న అంశంపై తీర్పును సుప్రీంకోర్టు శుక్రవారం...
September 26, 2020, 04:09 IST
గురువారం నాటి భారీ నష్టాల నుంచి స్టాక్ మార్కెట్ శుక్రవారం కోలుకుంది. త్వరలో అమెరికా ప్రభుత్వం ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించగలదన్న వార్తల కారణంగా...
September 26, 2020, 03:48 IST
న్యూఢిల్లీ: దాదాపు రూ. 22,100 కోట్ల పన్ను వివాదంలో బ్రిటన్ టెలికం దిగ్గజం వొడాఫోన్ గ్రూప్నకు ఊరట లభించింది. దీనిపై అంతర్జాతీయ ఆర్బిట్రేషన్...
September 25, 2020, 11:34 IST
న్యూఢిల్లీ: పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతు సంఘాల యూనియన్లు శుక్రవారం భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. ...
September 22, 2020, 13:12 IST
న్యూఢిల్లీ: ఏపీలో అణువిద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయన్నుట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. శ్రీకాకుళం జిల్లా కొవ్వాడ వద్ద అణు విద్యుత్ ప్లాంట్...
September 21, 2020, 07:00 IST
న్యూఢిల్లీ: టీవీల తయారీలో ఉపయోగించే కీలకమైన ఓపెన్ సెల్ దిగుమతులపై అక్టోబర్ 1 నుంచి కేంద్ర ప్రభుత్వం 5 శాతం సుంకాన్ని మళ్లీ అమల్లోకి తేనున్నట్లు...
September 20, 2020, 11:53 IST
న్యూఢిల్లీ: జీఎస్టీ రుణానికి సంబంధించి అసలు, వడ్డీ మొత్తం కేంద్రమే విడతలవారీగా చెల్లిస్తుంది అని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆమె...
September 19, 2020, 06:38 IST
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ మీడియా పాటించాల్సిన స్వీయ నియంత్రణ విధానానికి సంబంధించి సూచనలు పంపాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం, నేషనల్ బ్రాడ్కాస్టింగ్...