-
ఏఈఈల పరీక్ష ప్రశాంతం
కర్నూలు సిటీ: రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 748 ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టులకు ఆదివారం ఏపీపీఎస్సీ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించింది. జిల్లాలో ఈ పరీక్ష రాసేందుకు 4251 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 3114 మంది పరీక్షకు హాజరయ్యారు. జిల్లాలో మొత్తం 9 కేంద్రాలను ఎంపిక చేశారు. కర్నూలు నగరంలో 8, ఆదోని ఒక కేంద్ర. నగరంలో ఎంపిక చేసిన పరీక్ష కేంద్రాలలో రెండు కేంద్రాల అడ్రసులు తెలియక పోవడంతో కొంత మంది అభ్యర్థులు ఇబ్బందులు పడ్డారు. పోలీసు అధికారుల సహకారంతో సకాలంలో ఆయా కేంద్రాలకు చేరుకున్నారు. బీ క్యాంపులోని భాష్యం స్కూల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలో ఇద్దరు అభ్యర్థులకు ప్రింటింగ్లో జరిగిన పోరపాటుతో ఒకే హాల్టికెట్ నంబరు వచ్చింది. దీంతో దానిపై ఫొటో ఉన్న అభ్యర్థి మాత్రమే పరీక్ష రాయాలని ఎగ్జామినర్ మరో అభ్యర్థి కొద్దిసేపు అందోళనకు గురి అయ్యాడు. కొందరు సూచనతో తర్వాత నెట్ సెంటర్కు వెళ్లి హాల్ టికెట్ను డౌన్లోడ్ చేసుకోగా అందులో సంబంధిత అభ్యర్థి ఫొటో వచ్చింది. వెంటనే పరిగెత్తుకుంటూ కేంద్రానికి చేరుకుని పరీక్ష రాశాడు. -
నేడు కానిస్టేబుళ్ల ప్రిలిమినరీ పరీక్ష
– పకడ్బందీగా ఏర్పాట్లు కర్నూలు: కానిస్టేబుళ్ల ఎంపికకు ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్ష నిర్వహిస్తారు. జిల్లా పోలీసు శాఖలో 221 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతించింది. ఇందుకోసం 40,024 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒకే రోజు 40,024 మంది హాజరు కానున్నందున పోలీసు అధికారులు నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. కర్నూలులో 35 సెంటర్లలో 22,630 మంది, నంద్యాలలో 32 సెంటర్లలో 17,334 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. మొత్తం 67 సెంటర్లలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బయోమెట్రిక్ హాజరుతో పరీక్షకు అనుమతించనున్నారు. ఉదయం 9గంటలకల్లా పరీక్షా కేంద్రానికి చేరుకోవాల్సి ఉంది. 10 గంటల తర్వాత నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. ఏపీపీఎస్సీ, ఏఈ పోస్టులకు రాత పరీక్ష ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఆదివారం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు పోస్టుల నియామకానికి రాత పరీక్షలను నిర్వహించేందుకు సంబంధిత అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. సివిల్, మెకానికల్ అభ్యర్థులు 4,251 మంది పరీక్షకు హాజరవుతున్నారు. కర్నూలులో 8 కేంద్రాలు, ఆదోనిలో ఒక కేంద్రం ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష ఉంటుంది. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: నేను ఏమాత్రం సంతోషంగా లేను: ప్రీతి జింటా ట్వీట్ వైరల్
పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని
మళ్ళీ బీజేపీదే విజయం: యూపీ డిప్యూటీ సీఎం
మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్
తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో
ఓటీటీలో రాధిక నిర్మించిన వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
33 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ అరంగేట్రం.. ఎవరీ ఆశా శోభన?
అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
వడదెబ్బ నుంచి రక్షించే మహాభారత కాలం నాటి మజ్జిగ పానీయాలు ఇవే..!
Medigadda Barrage: గత సర్కారే కారణం!
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- కాంగ్రెస్, ఎస్పీ రామ ద్రోహ పార్టీలు: యోగి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement