-
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి
తొర్రూరు: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలని వేటా (ఉమెన్ ఎంపవర్మెంట్ ఆఫ్ తెలుగు ఆసోసియేషన్) అధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీరెడ్డి అన్నారు. డివిజన్ కేంద్రంలోని నితిన్ భవన్లో వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో అక్షరాభ్యాస కార్యక్రమం చేపట్టారు.
Thu, Jun 26 2025 10:18 AM -
పేదల ఐక్యతను దెబ్బతీస్తున్న కులవ్యవస్థ
నెహ్రూసెంటర్: సమాజంలో పేదల ఐక్యతను దెబ్బతీసే విధంగా కుల వ్యవస్థ తీవ్రంగా పని చేస్తుందని, సమాజంలో అంటరాని తనం, కుల వ్యవస్థతకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తప్పెట్ల స్కైలాబ్బాబు అన్నారు.
Thu, Jun 26 2025 10:18 AM -
ప్రభుత్వ విధానాలపై సమరశీల పోరాటాలు
నెహ్రూసెంటర్: ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక ప్రభుత్వ విధానాలపై సమరశీల పోరాటాలు నిర్వహించాలని సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ జిల్లా కార్యదర్శి పాయం చిన్న చంద్రన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
Thu, Jun 26 2025 10:18 AM -
మద్యం, గుట్కా ప్యాకెట్ల స్వాధీనం
బయ్యారం: మండలంలోని రామచంద్రాపురం(రామగుండాల)లో బుధవారం ఎస్సై తిరుపతి ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. బెల్ట్షాపుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 7వేల విలువైన మద్యం, 5వేల విలువైన గుట్కా, 10లీటర్ల గుడుంబా, 500లీటర్ల బెల్లంపానకంను స్వాధీనం చేసుకున్నారు.
Thu, Jun 26 2025 10:18 AM -
" />
మొండి బకాయిలు వసూలు చేయాలి
మరిపెడ రూరల్: మరిపెడ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలోని షాపుంగ్ కాంప్లెక్స్ లక్షల రూపాయల మొండి బకాయిలను తక్షణ వసూలు చేయాలని సీపీఐ మండల కార్యదర్శి బాలకృష్ణ డిమాండ్ చేశారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయం ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ..
Thu, Jun 26 2025 10:18 AM -
" />
వ్యవసాయబావిలో పడి యువకుడి మృతి
కేసముద్రం: ప్రమాదవశాత్తు వ్యవసాయబావిలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని పెనుగొండ గ్రామంలో చోటుచేసుకుంది. బుధవారం ఎస్సై మురళీధర్రాజు తెలిపిన వివరాల ప్రకారం..
Thu, Jun 26 2025 10:18 AM -
సంక్షిప్త సమాచారం
ఆలయ అభివృద్ధికి విరాళం
Thu, Jun 26 2025 10:18 AM -
విద్యార్థులు మెచ్చిన ఆహారం
సాక్షి, సిటీబ్యూరో: వేసవి సెలవులను పురస్కరించుకుని విద్యార్థులకు రైలులోకి ఆహారం అందించే వినూత్న తరహా ఫుడ్ ఆన్ ట్రైన్ని అందుబాటులోకి తెచ్చిన ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్..
Thu, Jun 26 2025 10:17 AM -
200 కిలోల గంజాయి పట్టివేత
లబ్బీపేట(విజయవాడతూర్పు): విశాఖ ఏజెన్సీ ప్రాంతాల నుంచి చైన్నెకు అక్రమంగా రవాణా చేస్తున్న 200 కిలోల గంజాయిని విజయవాడ పోలీసులు పట్టుకున్నారు. దీని విలువ రూ.15 లక్షలు ఉంటుందని అంచనా. గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసి, ఒకకారు, మినీ గూడ్స్ వ్యాన్ను సీజ్ చేశారు.
Thu, Jun 26 2025 10:16 AM -
రైల్వే సమగ్రతలో టీటీఈల పాత్ర కీలకం
సీనియర్ డీసీఎం రాంబాబు
Thu, Jun 26 2025 10:16 AM -
సమస్యలు పరిష్కరించకుంటే నిరవధిక సమ్మె
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మునిసిపల్ కార్మికుల సమస్యల పరిష్కరించాలని, వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయాలని మునిసిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లా యీస్ యూనియన్ డిమాండ్ చేసింది. లేని పక్షంలో నిరవధిక సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించింది.
Thu, Jun 26 2025 10:16 AM -
వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జ్ఞానమణి
హనుమాన్జంక్షన్ రూరల్: వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాపులపాడు మండలం శేరినరసన్నపాలెంనకు చెందిన కైలే జ్ఞానమణి నియమితులయ్యారు.
Thu, Jun 26 2025 10:16 AM -
గ్రామ సర్వేయర్ల సమస్యలు పరిష్కరించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ సర్వేయర్ల సమస్యలను పరిష్కరించిన తర్వాతే ఉద్యోగోన్నతులు కల్పించాలని ఏపీ గ్రామ సర్వేయర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
Thu, Jun 26 2025 10:16 AM -
గవర్నర్కు ఘన స్వాగతం
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి హాజరైన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్నజీర్కు విశ్వవిద్యాలయంలో ఘనస్వాగతం లభించింది. బుధవారం మధ్యాహ్నం ఆయన వర్సిటీకి చేరుకోగా..
Thu, Jun 26 2025 10:16 AM -
గుర్తుతెలియని యువకుడి ఆత్మహత్య
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): ఓ ఇంటి ముందు గేటుకు గుర్తు తెలియని యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆందోళన చెందిన స్థానికులు కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికుల కథనం మేరకు..
Thu, Jun 26 2025 10:16 AM -
భారతీయ ఉత్పత్తులకు మంచి గుర్తింపు
తణుకు అర్బన్ : భారతీయ ఉత్పత్తుల నాణ్యతా ప్రమాణాలు పెరుగుతున్నాయని, ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు లభిస్తోందని శాసనమండలి సభ్యులు వంక రవీంద్రనాథ్ అన్నారు.
Thu, Jun 26 2025 10:16 AM -
కలల వారధి కల్లేనా?
నరసాపురం: వశిష్ట గోదావరిపై నరసాపురంలో నిర్మించాలనుకున్న వంతెన నిర్మాణం సందిగ్ధంలో పడింది. జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ రూ 591.71 కోట్ల నిధులతో వంతెన నిర్మించడానికి గత వైస్సార్సీపీ హయాంలో టెండర్లు పిలిచారు.
Thu, Jun 26 2025 10:16 AM -
అధినేతతో భేటీ
సాక్షి, భీమవరం: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మాజీ మంత్రి, తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైఎస్సార్సీపీ కో–ఆర్డినేటర్ కొట్టు సత్యనారాయణ బుధవారం తాడేపల్లిలో మర్యాదపూర్వకంగా కలిశారు.
Thu, Jun 26 2025 10:16 AM -
దివ్యాంగులకు జాబ్ మేళా
భీమవరం: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వికలాంగ యువతకు నిర్వహించిన మెగా జాబ్ మేళాలో ఎంపికై న వారు ఉద్యోగాలలో స్థిరపడి మంచిగా జీవనం కొనసాగించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.
Thu, Jun 26 2025 10:16 AM -
మార్పు వచ్చింది..
సాక్షి, మహబూబాబాద్: జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం.. ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల పనితీరు, విద్యార్థుల సామర్థ్యాలు మొదలైన ఆరు అంశాలపై నిర్వహించిన ఫెర్మార్మింగ్ గ్రేడ్ ఇండెక్స్(ఎఫ్జీఐ) నివేదిక మెరుగ్గా ఉంది. గత రెండు సంవత్సరాల కంటే..
Thu, Jun 26 2025 10:16 AM -
స్పోర్ట్స్ స్కూళ్లలో ప్రవేశాలకు ఎంపికలు షురూ
వరంగల్ స్పోర్ట్స్: జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో బుధవారం హైదరాబాద్లోని హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్లోని స్పోర్ట్స్ స్కూళ్లలో ప్రవేశాలకు బుధవారం ఎంపికలు నిర్వహించారు.
Thu, Jun 26 2025 10:16 AM -
నేటినుంచి శాకంబరీ ఉత్సవాలు
హన్మకొండ కల్చరల్: వరంగల్లోని శ్రీభద్రకాళి అమ్మవారి శాకంబరీ నవరాత్రి మహోత్సవాలు గురువారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నెల 26 నుంచి జూలై 10 తేదీ వరకు కొనసాగనున్నాయి.
Thu, Jun 26 2025 10:16 AM -
" />
మత్తు పదార్థాలను నివారించాలి
న్యూశాయంపేట: మత్తు పదార్థాలను నివారించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. కలెక్టరేట్లో డీసీపీ అంకిత్కుమార్తో కలిసి బుధవారం జిల్లాస్థాయి నార్కోటిక్ సమన్వయ సమావేశం నిర్వహించారు.
Thu, Jun 26 2025 10:16 AM
-
హైకోర్టును ఆశ్రయించిన తాడిపత్రి మాజీ MLA కేతిరెడ్డి పెద్దారెడ్డి
హైకోర్టును ఆశ్రయించిన తాడిపత్రి మాజీ MLA కేతిరెడ్డి పెద్దారెడ్డి
Thu, Jun 26 2025 10:27 AM -
జగన్ భద్రతపై నారా వారి కుట్రలు.. పక్క ఆధారాలతో...
జగన్ భద్రతపై నారా వారి కుట్రలు.. పక్క ఆధారాలతో...
Thu, Jun 26 2025 10:16 AM -
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి
తొర్రూరు: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలని వేటా (ఉమెన్ ఎంపవర్మెంట్ ఆఫ్ తెలుగు ఆసోసియేషన్) అధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీరెడ్డి అన్నారు. డివిజన్ కేంద్రంలోని నితిన్ భవన్లో వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో అక్షరాభ్యాస కార్యక్రమం చేపట్టారు.
Thu, Jun 26 2025 10:18 AM -
పేదల ఐక్యతను దెబ్బతీస్తున్న కులవ్యవస్థ
నెహ్రూసెంటర్: సమాజంలో పేదల ఐక్యతను దెబ్బతీసే విధంగా కుల వ్యవస్థ తీవ్రంగా పని చేస్తుందని, సమాజంలో అంటరాని తనం, కుల వ్యవస్థతకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తప్పెట్ల స్కైలాబ్బాబు అన్నారు.
Thu, Jun 26 2025 10:18 AM -
ప్రభుత్వ విధానాలపై సమరశీల పోరాటాలు
నెహ్రూసెంటర్: ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక ప్రభుత్వ విధానాలపై సమరశీల పోరాటాలు నిర్వహించాలని సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ జిల్లా కార్యదర్శి పాయం చిన్న చంద్రన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
Thu, Jun 26 2025 10:18 AM -
మద్యం, గుట్కా ప్యాకెట్ల స్వాధీనం
బయ్యారం: మండలంలోని రామచంద్రాపురం(రామగుండాల)లో బుధవారం ఎస్సై తిరుపతి ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. బెల్ట్షాపుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 7వేల విలువైన మద్యం, 5వేల విలువైన గుట్కా, 10లీటర్ల గుడుంబా, 500లీటర్ల బెల్లంపానకంను స్వాధీనం చేసుకున్నారు.
Thu, Jun 26 2025 10:18 AM -
" />
మొండి బకాయిలు వసూలు చేయాలి
మరిపెడ రూరల్: మరిపెడ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలోని షాపుంగ్ కాంప్లెక్స్ లక్షల రూపాయల మొండి బకాయిలను తక్షణ వసూలు చేయాలని సీపీఐ మండల కార్యదర్శి బాలకృష్ణ డిమాండ్ చేశారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయం ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ..
Thu, Jun 26 2025 10:18 AM -
" />
వ్యవసాయబావిలో పడి యువకుడి మృతి
కేసముద్రం: ప్రమాదవశాత్తు వ్యవసాయబావిలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని పెనుగొండ గ్రామంలో చోటుచేసుకుంది. బుధవారం ఎస్సై మురళీధర్రాజు తెలిపిన వివరాల ప్రకారం..
Thu, Jun 26 2025 10:18 AM -
సంక్షిప్త సమాచారం
ఆలయ అభివృద్ధికి విరాళం
Thu, Jun 26 2025 10:18 AM -
విద్యార్థులు మెచ్చిన ఆహారం
సాక్షి, సిటీబ్యూరో: వేసవి సెలవులను పురస్కరించుకుని విద్యార్థులకు రైలులోకి ఆహారం అందించే వినూత్న తరహా ఫుడ్ ఆన్ ట్రైన్ని అందుబాటులోకి తెచ్చిన ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్..
Thu, Jun 26 2025 10:17 AM -
200 కిలోల గంజాయి పట్టివేత
లబ్బీపేట(విజయవాడతూర్పు): విశాఖ ఏజెన్సీ ప్రాంతాల నుంచి చైన్నెకు అక్రమంగా రవాణా చేస్తున్న 200 కిలోల గంజాయిని విజయవాడ పోలీసులు పట్టుకున్నారు. దీని విలువ రూ.15 లక్షలు ఉంటుందని అంచనా. గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసి, ఒకకారు, మినీ గూడ్స్ వ్యాన్ను సీజ్ చేశారు.
Thu, Jun 26 2025 10:16 AM -
రైల్వే సమగ్రతలో టీటీఈల పాత్ర కీలకం
సీనియర్ డీసీఎం రాంబాబు
Thu, Jun 26 2025 10:16 AM -
సమస్యలు పరిష్కరించకుంటే నిరవధిక సమ్మె
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మునిసిపల్ కార్మికుల సమస్యల పరిష్కరించాలని, వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయాలని మునిసిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లా యీస్ యూనియన్ డిమాండ్ చేసింది. లేని పక్షంలో నిరవధిక సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించింది.
Thu, Jun 26 2025 10:16 AM -
వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జ్ఞానమణి
హనుమాన్జంక్షన్ రూరల్: వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాపులపాడు మండలం శేరినరసన్నపాలెంనకు చెందిన కైలే జ్ఞానమణి నియమితులయ్యారు.
Thu, Jun 26 2025 10:16 AM -
గ్రామ సర్వేయర్ల సమస్యలు పరిష్కరించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ సర్వేయర్ల సమస్యలను పరిష్కరించిన తర్వాతే ఉద్యోగోన్నతులు కల్పించాలని ఏపీ గ్రామ సర్వేయర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
Thu, Jun 26 2025 10:16 AM -
గవర్నర్కు ఘన స్వాగతం
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి హాజరైన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్నజీర్కు విశ్వవిద్యాలయంలో ఘనస్వాగతం లభించింది. బుధవారం మధ్యాహ్నం ఆయన వర్సిటీకి చేరుకోగా..
Thu, Jun 26 2025 10:16 AM -
గుర్తుతెలియని యువకుడి ఆత్మహత్య
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): ఓ ఇంటి ముందు గేటుకు గుర్తు తెలియని యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆందోళన చెందిన స్థానికులు కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికుల కథనం మేరకు..
Thu, Jun 26 2025 10:16 AM -
భారతీయ ఉత్పత్తులకు మంచి గుర్తింపు
తణుకు అర్బన్ : భారతీయ ఉత్పత్తుల నాణ్యతా ప్రమాణాలు పెరుగుతున్నాయని, ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు లభిస్తోందని శాసనమండలి సభ్యులు వంక రవీంద్రనాథ్ అన్నారు.
Thu, Jun 26 2025 10:16 AM -
కలల వారధి కల్లేనా?
నరసాపురం: వశిష్ట గోదావరిపై నరసాపురంలో నిర్మించాలనుకున్న వంతెన నిర్మాణం సందిగ్ధంలో పడింది. జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ రూ 591.71 కోట్ల నిధులతో వంతెన నిర్మించడానికి గత వైస్సార్సీపీ హయాంలో టెండర్లు పిలిచారు.
Thu, Jun 26 2025 10:16 AM -
అధినేతతో భేటీ
సాక్షి, భీమవరం: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మాజీ మంత్రి, తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైఎస్సార్సీపీ కో–ఆర్డినేటర్ కొట్టు సత్యనారాయణ బుధవారం తాడేపల్లిలో మర్యాదపూర్వకంగా కలిశారు.
Thu, Jun 26 2025 10:16 AM -
దివ్యాంగులకు జాబ్ మేళా
భీమవరం: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వికలాంగ యువతకు నిర్వహించిన మెగా జాబ్ మేళాలో ఎంపికై న వారు ఉద్యోగాలలో స్థిరపడి మంచిగా జీవనం కొనసాగించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.
Thu, Jun 26 2025 10:16 AM -
మార్పు వచ్చింది..
సాక్షి, మహబూబాబాద్: జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం.. ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల పనితీరు, విద్యార్థుల సామర్థ్యాలు మొదలైన ఆరు అంశాలపై నిర్వహించిన ఫెర్మార్మింగ్ గ్రేడ్ ఇండెక్స్(ఎఫ్జీఐ) నివేదిక మెరుగ్గా ఉంది. గత రెండు సంవత్సరాల కంటే..
Thu, Jun 26 2025 10:16 AM -
స్పోర్ట్స్ స్కూళ్లలో ప్రవేశాలకు ఎంపికలు షురూ
వరంగల్ స్పోర్ట్స్: జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో బుధవారం హైదరాబాద్లోని హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్లోని స్పోర్ట్స్ స్కూళ్లలో ప్రవేశాలకు బుధవారం ఎంపికలు నిర్వహించారు.
Thu, Jun 26 2025 10:16 AM -
నేటినుంచి శాకంబరీ ఉత్సవాలు
హన్మకొండ కల్చరల్: వరంగల్లోని శ్రీభద్రకాళి అమ్మవారి శాకంబరీ నవరాత్రి మహోత్సవాలు గురువారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నెల 26 నుంచి జూలై 10 తేదీ వరకు కొనసాగనున్నాయి.
Thu, Jun 26 2025 10:16 AM -
" />
మత్తు పదార్థాలను నివారించాలి
న్యూశాయంపేట: మత్తు పదార్థాలను నివారించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. కలెక్టరేట్లో డీసీపీ అంకిత్కుమార్తో కలిసి బుధవారం జిల్లాస్థాయి నార్కోటిక్ సమన్వయ సమావేశం నిర్వహించారు.
Thu, Jun 26 2025 10:16 AM