-
కొత్త జోష్
ఉమ్మడి విశాఖ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలుఉమ్మడి విశాఖలో కొత్తగా 6–7 అసెంబ్లీ నియోజకవర్గాలు మొత్తం సీట్ల సంఖ్య 21 నుంచి 22కు పెరిగే అవకాశం ఎస్సీ, ఎస్టీలకు మరింత ప్రాధాన్యంఆశావహుల్లో
-
గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపాలి
పాడేరు: జిల్లావ్యాప్తంగా గంజాయి వినియోగం, రవాణాను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, క్షేత్రస్థాయిలో ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు.
Wed, Mar 25 2026 07:23 AM -
రూ.1.50 కోట్లతో 13 కొత్త అంబులెన్స్లకొనుగోలు
పాడేరు: జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా రోగులకు మెరుగైన, వేగవంతమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది.
Wed, Mar 25 2026 07:23 AM -
" />
సీలేరు పీహెచ్సీ సిబ్బందికి ఉత్తమ సేవా పురస్కారాలు
సీలేరు: ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని, విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన పలువురు వైద్యారోగ్య శాఖ ఉద్యోగులకు మంగళవారం ప్రశంసా పత్రాలు అందజేశారు.
Wed, Mar 25 2026 07:23 AM -
అధికారుల నిర్లక్ష్యం.. గిరిజనుల శ్రమదానం
ముంచంగిపుట్టు: అధికారుల నిర్లక్ష్యం ఒకవైపు.. నిత్యం ఎదురవుతున్న ప్రయాణ కష్టాలు మరోవైపు.. వెరసి మండలంలోని బరడ పంచాయతీ సోలగంపుట్టు గ్రామ గిరిజనులు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు.
Wed, Mar 25 2026 07:23 AM -
రహదారుల పనులు పూర్తి చేయండి
పాడేరు : జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత మారుమూల ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుకు చేపడుతున్న రహదారి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ దినేష్కుమార్ ఆదేశించారు.
Wed, Mar 25 2026 07:23 AM -
" />
మంచినీటి పరీక్షలుతప్పనిసరిగా నిర్వహణ
● చింతపల్లి ఎంపీడీవో సీతామహలక్ష్మి ఆదేశం
Wed, Mar 25 2026 07:23 AM -
హైదరాబాద్లో పాలకొల్లు వాసి మృతి
పాలకొల్లు సెంట్రల్: పట్టణంలోని వెలమగూడెం ప్రాంతానికి చెందిన దాసరి సురేష్ రాజు (52) హైదరాబాద్లోని రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పాలకొల్లుకు చెందిన సురేష్ రాజు ఏడేళ్ల క్రితం కుటుంబ సమేతంగా హైదరాబాద్ వెళ్లి స్థిరపడ్డారు.
Wed, Mar 25 2026 07:23 AM -
హుండీ ఆదాయం రూ.18.97 లక్షలు
పాలకొల్లు సెంట్రల్: స్థానిక శ్రీక్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం స్వామివారి హుండీ ఆదాయం లెక్కించగా రూ. 18,97,247 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. 105 రోజులకు గాను ఈ ఆదాయం లభించిందన్నారు.
Wed, Mar 25 2026 07:23 AM -
బావాయిపాలెంలో చోరీపై కేసు నమోదు
నిడమర్రు: బావాయిపాలెం గ్రామంలో తాళం వేసిన ఇంట్లో జరిగిన చోరీ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Wed, Mar 25 2026 07:23 AM -
" />
పట్టుకుని అప్పగించాలంట
భారీ వృక్షాలను ఇష్టానుసారంగా నరికి, కలపను అమ్ముకుంటున్నారని ఐదు రోజుల క్రితం పీఐపీఆర్ఎంసీ ఏఈ బాపూజీకి ఫిర్యాదు చేశాను. ఘటనా స్థలానికి వచ్చిన ఆయన పొయ్యిలోకి పుల్లలు నరుక్కుంటున్నారట అని నాతో చెప్పారు. అలాగైతే మెషీన్లతో పెద్దపెద్ద చెట్లను నరకాల్సిన పనేముందని అన్నాను.
Wed, Mar 25 2026 07:23 AM -
ఈసారి ‘ద్వితీయం’తోనే సరి
ద్వారకాతిరుమల: రాష్ట్రంలోని ఏడు ప్రధాన దేవాలయాలకు వచ్చే భక్తులకు ఆయా దేవస్థానాలు అందిస్తున్న సేవలపై ప్రభుత్వం తాజాగా నిర్వహించిన సర్వేలో ద్వారకాతిరుమల శ్రీవారి దేవస్థానానికి రెండో ర్యాంకు లభించింది. ప్రతి నెలా వాట్సాప్, ఐవీఆర్ఎస్ ద్వారా దర్శనం సంతృప్తికరంగా జరిగిందా?
Wed, Mar 25 2026 07:23 AM -
అడ్డూ అదుపూ లేని రియల్ దందా
● రెచ్చిపోతున్న కూటమి నేతల అనుయాయులు
● ఎక్కడ చూసినా రియల్ ఎస్టేట్ అక్రమాలు
Wed, Mar 25 2026 07:23 AM -
మద్ది క్షేత్రంలో విశేష పూజలు
జంగారెడ్డిగూడెం: గుర్వాయిగూడెం మద్ది క్షేత్రంలో కొలువైన ఆంజనేయస్వామి వారికి మంగళవారం విశేష పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి వారికి ఆలయ ముఖ మండపం వద్ద తమలపాకులతో అష్టోత్తర పూజలు నిర్వహించారు.
Wed, Mar 25 2026 07:23 AM -
పచ్చని ‘చెట్లకు’ కార్యకర్త ముప్పు
● దర్జాగా పోలవరం కుడి కాలువ గట్లపై చెట్ల నరికివేత
● అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్న అధికార పార్టీ నేతలు
Wed, Mar 25 2026 07:23 AM -
గురుగట్టునూ మింగేస్తున్నారు
ఆగిరిపల్లి: మండలంలో తెలుగు తమ్ముళ్ల దెబ్బకు ఏ ఒక్క కొండ మిగిలేలా లేదు. కొండ కనపడితే చాలు తవ్వేసి జేబులు నింపేసుకుంటున్నారు. మండలంలో కొన్ని రోజుల నుంచి గ్రావెల్ అక్రమ మాఫియా తవ్వకాలపై ఫిర్యాదులు చేసినా అక్రమార్కులు మాత్రం దందా కొనసాగిస్తూనే ఉన్నారు.
Wed, Mar 25 2026 07:23 AM -
యథేచ్ఛగా అడవిలో వృక్షాల నరికివేత
బుట్టాయగూడెం: అడవిలో మారుజాతి కలపను నరికి అక్రమంగా తరలిస్తున్నా అధికారులు చోద్యం చూస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Wed, Mar 25 2026 07:23 AM -
చెరువుల్లో యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు
తాడేపల్లిగూడెం రూరల్: మండలంలోని అప్పారావుపేట, మాధవరం కోతిగుంట చెరువుల్లో మట్టి అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. అభివృద్ధి పేరుతో మట్టిని తవ్వి వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు.
Wed, Mar 25 2026 07:23 AM -
అసెంబ్లీ స్థానాలు..15!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అసెంబ్లీ, లోక్సభ స్థా నాల పునర్విభజన(డీ లిమిటేషన్)పై కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. 2029లో జరిగే ఎన్నికల నాటికి శాసనసభ, లోక్సభ స్థానాలు పెంచాలనే ప్రణాళికతో ముందుకు వెళ్తోంది.
Wed, Mar 25 2026 07:22 AM -
వనమహోత్సవ లక్ష్యం ఖరారు
కై లాస్నగర్: గ్రామాల్లో పచ్చదనం పెంపొందించడమే లక్ష్యంగా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏటా వానాకాలంలో మొక్కలు నాటుతున్నారు. వన మహోత్సవంలో భాగంగా 2026–27 సంవత్సరానికి సంబంధించి లక్ష్యాన్ని ఆ శాఖ ఖరారు చేసింది.
Wed, Mar 25 2026 07:22 AM -
నేర పరిశోధనలో సీసీ నిఘా కీలకం
ఆదిలాబాద్టౌన్: నేర పరిశోధనలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఏఆర్ హెడ్క్వార్టర్స్ సమావేశ మందిరంలో పోలీసు అధికారులతో మంగళవారం నేర సమీక్ష నిర్వహించారు.
Wed, Mar 25 2026 07:22 AM -
ఇబ్బందులకు గురిచేస్తే ఫిర్యాదు చేయండి
ఆదిలాబాద్టౌన్: మహిళా ఉద్యోగులను ఎవరైనా ఇబ్బందులకు గురిచేస్తే ఫిర్యాదు చేయాలని పాల్ యాక్షన్ యాక్ట్ ప్రోగ్రాం అధికారి వందన అన్నారు.
Wed, Mar 25 2026 07:22 AM -
టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి
తాంసి: ఆదిలాబాద్ను టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో అందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రజాపాలన, ప్రగతి ప్రణాళికలో భాగంగా భీంపూర్ పీహెచ్సీలో మంగళవారం ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం నిర్వహించారు.
Wed, Mar 25 2026 07:22 AM -
క్షయ నియంత్రణలో భేష్
● రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానం ● అవార్డు అందుకున్న డీఎంహెచ్వోWed, Mar 25 2026 07:22 AM -
వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సేవలు
ఆదిలాబాద్టౌన్: వేసవిలో విద్యుత్ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నాణ్యమైన సేవలు అందిస్తున్నామని ఆ శాఖ ఆపరేషన్ వరంగల్ డైరెక్టర్ మధుసూదన్ అన్నారు. జిల్లాకేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో సమ్మర్ యాక్షన్ ప్లాన్పై మంగళవారం సమీక్షించారు.
Wed, Mar 25 2026 07:22 AM
-
కొత్త జోష్
ఉమ్మడి విశాఖ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలుఉమ్మడి విశాఖలో కొత్తగా 6–7 అసెంబ్లీ నియోజకవర్గాలు మొత్తం సీట్ల సంఖ్య 21 నుంచి 22కు పెరిగే అవకాశం ఎస్సీ, ఎస్టీలకు మరింత ప్రాధాన్యంఆశావహుల్లో
Wed, Mar 25 2026 07:23 AM -
గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపాలి
పాడేరు: జిల్లావ్యాప్తంగా గంజాయి వినియోగం, రవాణాను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, క్షేత్రస్థాయిలో ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు.
Wed, Mar 25 2026 07:23 AM -
రూ.1.50 కోట్లతో 13 కొత్త అంబులెన్స్లకొనుగోలు
పాడేరు: జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా రోగులకు మెరుగైన, వేగవంతమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది.
Wed, Mar 25 2026 07:23 AM -
" />
సీలేరు పీహెచ్సీ సిబ్బందికి ఉత్తమ సేవా పురస్కారాలు
సీలేరు: ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని, విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన పలువురు వైద్యారోగ్య శాఖ ఉద్యోగులకు మంగళవారం ప్రశంసా పత్రాలు అందజేశారు.
Wed, Mar 25 2026 07:23 AM -
అధికారుల నిర్లక్ష్యం.. గిరిజనుల శ్రమదానం
ముంచంగిపుట్టు: అధికారుల నిర్లక్ష్యం ఒకవైపు.. నిత్యం ఎదురవుతున్న ప్రయాణ కష్టాలు మరోవైపు.. వెరసి మండలంలోని బరడ పంచాయతీ సోలగంపుట్టు గ్రామ గిరిజనులు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు.
Wed, Mar 25 2026 07:23 AM -
రహదారుల పనులు పూర్తి చేయండి
పాడేరు : జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత మారుమూల ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుకు చేపడుతున్న రహదారి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ దినేష్కుమార్ ఆదేశించారు.
Wed, Mar 25 2026 07:23 AM -
" />
మంచినీటి పరీక్షలుతప్పనిసరిగా నిర్వహణ
● చింతపల్లి ఎంపీడీవో సీతామహలక్ష్మి ఆదేశం
Wed, Mar 25 2026 07:23 AM -
హైదరాబాద్లో పాలకొల్లు వాసి మృతి
పాలకొల్లు సెంట్రల్: పట్టణంలోని వెలమగూడెం ప్రాంతానికి చెందిన దాసరి సురేష్ రాజు (52) హైదరాబాద్లోని రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పాలకొల్లుకు చెందిన సురేష్ రాజు ఏడేళ్ల క్రితం కుటుంబ సమేతంగా హైదరాబాద్ వెళ్లి స్థిరపడ్డారు.
Wed, Mar 25 2026 07:23 AM -
హుండీ ఆదాయం రూ.18.97 లక్షలు
పాలకొల్లు సెంట్రల్: స్థానిక శ్రీక్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం స్వామివారి హుండీ ఆదాయం లెక్కించగా రూ. 18,97,247 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. 105 రోజులకు గాను ఈ ఆదాయం లభించిందన్నారు.
Wed, Mar 25 2026 07:23 AM -
బావాయిపాలెంలో చోరీపై కేసు నమోదు
నిడమర్రు: బావాయిపాలెం గ్రామంలో తాళం వేసిన ఇంట్లో జరిగిన చోరీ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Wed, Mar 25 2026 07:23 AM -
" />
పట్టుకుని అప్పగించాలంట
భారీ వృక్షాలను ఇష్టానుసారంగా నరికి, కలపను అమ్ముకుంటున్నారని ఐదు రోజుల క్రితం పీఐపీఆర్ఎంసీ ఏఈ బాపూజీకి ఫిర్యాదు చేశాను. ఘటనా స్థలానికి వచ్చిన ఆయన పొయ్యిలోకి పుల్లలు నరుక్కుంటున్నారట అని నాతో చెప్పారు. అలాగైతే మెషీన్లతో పెద్దపెద్ద చెట్లను నరకాల్సిన పనేముందని అన్నాను.
Wed, Mar 25 2026 07:23 AM -
ఈసారి ‘ద్వితీయం’తోనే సరి
ద్వారకాతిరుమల: రాష్ట్రంలోని ఏడు ప్రధాన దేవాలయాలకు వచ్చే భక్తులకు ఆయా దేవస్థానాలు అందిస్తున్న సేవలపై ప్రభుత్వం తాజాగా నిర్వహించిన సర్వేలో ద్వారకాతిరుమల శ్రీవారి దేవస్థానానికి రెండో ర్యాంకు లభించింది. ప్రతి నెలా వాట్సాప్, ఐవీఆర్ఎస్ ద్వారా దర్శనం సంతృప్తికరంగా జరిగిందా?
Wed, Mar 25 2026 07:23 AM -
అడ్డూ అదుపూ లేని రియల్ దందా
● రెచ్చిపోతున్న కూటమి నేతల అనుయాయులు
● ఎక్కడ చూసినా రియల్ ఎస్టేట్ అక్రమాలు
Wed, Mar 25 2026 07:23 AM -
మద్ది క్షేత్రంలో విశేష పూజలు
జంగారెడ్డిగూడెం: గుర్వాయిగూడెం మద్ది క్షేత్రంలో కొలువైన ఆంజనేయస్వామి వారికి మంగళవారం విశేష పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి వారికి ఆలయ ముఖ మండపం వద్ద తమలపాకులతో అష్టోత్తర పూజలు నిర్వహించారు.
Wed, Mar 25 2026 07:23 AM -
పచ్చని ‘చెట్లకు’ కార్యకర్త ముప్పు
● దర్జాగా పోలవరం కుడి కాలువ గట్లపై చెట్ల నరికివేత
● అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్న అధికార పార్టీ నేతలు
Wed, Mar 25 2026 07:23 AM -
గురుగట్టునూ మింగేస్తున్నారు
ఆగిరిపల్లి: మండలంలో తెలుగు తమ్ముళ్ల దెబ్బకు ఏ ఒక్క కొండ మిగిలేలా లేదు. కొండ కనపడితే చాలు తవ్వేసి జేబులు నింపేసుకుంటున్నారు. మండలంలో కొన్ని రోజుల నుంచి గ్రావెల్ అక్రమ మాఫియా తవ్వకాలపై ఫిర్యాదులు చేసినా అక్రమార్కులు మాత్రం దందా కొనసాగిస్తూనే ఉన్నారు.
Wed, Mar 25 2026 07:23 AM -
యథేచ్ఛగా అడవిలో వృక్షాల నరికివేత
బుట్టాయగూడెం: అడవిలో మారుజాతి కలపను నరికి అక్రమంగా తరలిస్తున్నా అధికారులు చోద్యం చూస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Wed, Mar 25 2026 07:23 AM -
చెరువుల్లో యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు
తాడేపల్లిగూడెం రూరల్: మండలంలోని అప్పారావుపేట, మాధవరం కోతిగుంట చెరువుల్లో మట్టి అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. అభివృద్ధి పేరుతో మట్టిని తవ్వి వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు.
Wed, Mar 25 2026 07:23 AM -
అసెంబ్లీ స్థానాలు..15!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అసెంబ్లీ, లోక్సభ స్థా నాల పునర్విభజన(డీ లిమిటేషన్)పై కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. 2029లో జరిగే ఎన్నికల నాటికి శాసనసభ, లోక్సభ స్థానాలు పెంచాలనే ప్రణాళికతో ముందుకు వెళ్తోంది.
Wed, Mar 25 2026 07:22 AM -
వనమహోత్సవ లక్ష్యం ఖరారు
కై లాస్నగర్: గ్రామాల్లో పచ్చదనం పెంపొందించడమే లక్ష్యంగా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏటా వానాకాలంలో మొక్కలు నాటుతున్నారు. వన మహోత్సవంలో భాగంగా 2026–27 సంవత్సరానికి సంబంధించి లక్ష్యాన్ని ఆ శాఖ ఖరారు చేసింది.
Wed, Mar 25 2026 07:22 AM -
నేర పరిశోధనలో సీసీ నిఘా కీలకం
ఆదిలాబాద్టౌన్: నేర పరిశోధనలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఏఆర్ హెడ్క్వార్టర్స్ సమావేశ మందిరంలో పోలీసు అధికారులతో మంగళవారం నేర సమీక్ష నిర్వహించారు.
Wed, Mar 25 2026 07:22 AM -
ఇబ్బందులకు గురిచేస్తే ఫిర్యాదు చేయండి
ఆదిలాబాద్టౌన్: మహిళా ఉద్యోగులను ఎవరైనా ఇబ్బందులకు గురిచేస్తే ఫిర్యాదు చేయాలని పాల్ యాక్షన్ యాక్ట్ ప్రోగ్రాం అధికారి వందన అన్నారు.
Wed, Mar 25 2026 07:22 AM -
టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి
తాంసి: ఆదిలాబాద్ను టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో అందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రజాపాలన, ప్రగతి ప్రణాళికలో భాగంగా భీంపూర్ పీహెచ్సీలో మంగళవారం ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం నిర్వహించారు.
Wed, Mar 25 2026 07:22 AM -
క్షయ నియంత్రణలో భేష్
● రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానం ● అవార్డు అందుకున్న డీఎంహెచ్వోWed, Mar 25 2026 07:22 AM -
వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సేవలు
ఆదిలాబాద్టౌన్: వేసవిలో విద్యుత్ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నాణ్యమైన సేవలు అందిస్తున్నామని ఆ శాఖ ఆపరేషన్ వరంగల్ డైరెక్టర్ మధుసూదన్ అన్నారు. జిల్లాకేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో సమ్మర్ యాక్షన్ ప్లాన్పై మంగళవారం సమీక్షించారు.
Wed, Mar 25 2026 07:22 AM
