అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ సెకండ్ ప్రీవెడ్డింగ్ వేడుకలు ఇటలీలో జరిగాయి
ఈ సెలబ్రేషన్స్లో భాగమయ్యేందుకు టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కుటుంబంతో కలిసి అక్కడికి వెళ్లాడు
ఈ క్రమంలో ఇటలీ అందాలను ఆస్వాదిస్తూ తీసుకున్న ఫొటోలను ధోని భార్య సాక్షి సోషల్ మీడియాలో షేర్ చేశారు
కుమార్తె జీవా, భర్త ధోనితో కలిసి ఎంజాయ్ చేసిన మూమెంట్స్ను ఫొటోల రూపంలో పదిలపరచుకున్నారు సాక్షి.


