రేణు దేశాయ్ కొన్ని సంవత్సరాల తర్వాత రవితేజ హీరోగా వస్తున్న టైగర్ నాగేశ్వర్ రావు అనే సినిమాతో టాలీవుడ్ రీ ఎంట్రీ ఇస్తున్నారు
ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 20న గ్రాండ్గా విడుదలకానుంది
టైగర్ నాగేశ్వర్ రావు ప్రమోషన్స్లో భాగంగా ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది
ఈ ఈవెంట్కు రేణు దేశాయ్ తన కూతురు ఆద్యతో వచ్చారు
దీనికి సంబంధించిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి


