ప్రభుత్వ కార్యాలయాల్లో ‘ఈ-గవర్నెన్స్’ | E-governance to government offices | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ కార్యాలయాల్లో ‘ఈ-గవర్నెన్స్’

Jun 23 2014 1:02 AM | Updated on Aug 15 2018 2:20 PM

కొత్త టెక్నాలజీని వాడే ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ కార్యాలయాలనూ ఆ టెక్నాలజీ బాటలో నడిపించనున్నారు

న్యూఢిల్లీ: కొత్త టెక్నాలజీని వాడే ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ కార్యాలయాలనూ ఆ టెక్నాలజీ బాటలో నడిపించనున్నారు. వాటిని కాగితరహితంగా మార్చేందుకు, పారదర్శకత పెంచేందుకు, పనులు వేగవంతంగా చేసేందుకు ‘ఈ-ఆఫీస్’ అనే సాఫ్ట్‌వేర్‌ను ప్రవేశపెట్టే చర్యలను వేగవంతం చేయాలని ఆయా మంత్రిత్వ శాఖలకు కేబినెట్ సెక్రటేరియట్ ఇటీవల ఆదేశాలు జారీచేసింది.  ఫైళ్ల నమోదు, రసీదులు తదితరాలను ఎలక్ట్రానిక్ పద్ధతిలో అంటే ఈ-గవర్నెన్స్ ద్వారా చేపడతామని అధికార వర్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement