కోల్‌కతా లోకల్ రైలులో బాంబు పేలుడు | Sakshi
Sakshi News home page

కోల్‌కతా లోకల్ రైలులో బాంబు పేలుడు

Published Wed, May 13 2015 3:08 AM

bomb blast in kolcutta local train

 కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా శివారులో సీల్దా-కష్ణానగర్ లోకల్ రైలులో మంగళవారం తెల్లవారుజామున బాంబు పేలుడు సంభవించింది. 13 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వైరివర్గాల గ్యాంగ్‌వార్‌లో భాగంగా పేలుడు ఘటన జరిగి ఉంటుందని ఈశాన్య రైల్వే జనరల్ మేనేజర్ ఆర్.కె.గుప్తా అభిప్రాయపడ్డారు.  
 

Advertisement
Advertisement