బైక్- కారు ఢీ.. ఇద్దరు మృతి | Two killed in road accident | Sakshi
Sakshi News home page

బైక్- కారు ఢీ.. ఇద్దరు మృతి

Apr 17 2016 8:00 PM | Updated on Aug 30 2018 4:07 PM

ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు.

ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా భువనగిరి శివారులోని అనాజ్‌పురం గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. వలిగొండ మండలం రెడ్లరేపాక గ్రామానికి చెందిన పర్వతాలు(55), నర్సింహ(45) బైక్‌పై భువనగిరికి వచ్చి వెళ్తుండగా.. ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో వారిద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.

 

Advertisement
 
Advertisement
Advertisement