విద్యుత్ ఉద్యోగుల ఆందోళన | transco employees dharna in nalgonda | Sakshi
Sakshi News home page

విద్యుత్ ఉద్యోగుల ఆందోళన

Aug 7 2015 1:38 PM | Updated on Aug 29 2018 4:16 PM

నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో విద్యుత్ డీఈ కార్యాలయం ఎదుట ఉద్యోగులు బైఠాయించారు.

నల్లగొండ: నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో విద్యుత్ డీఈ కార్యాలయం ఎదుట ఉద్యోగులు బైఠాయించారు. ఉద్యోగుల బదిలీల విషయంలో జరిగిన అవకతవకలకు నిరసనగా దాదాపు 200 మంది విద్యుత్ ఉద్యోగులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏడీఈ నరేశ్ కుమార్ రెడ్డి ఉద్యోగులతో దురుసుగా వ్యవహరిస్తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైన ఉన్నతాధికారులు స్పందించి ఉద్యోగుల బదిలీలో జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టాలని ఉద్యోగుల డిమాండ్ చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement