హైదరాబాద్ చేరుకున్న దిగ్విజయ్ | Singh arrived in Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ చేరుకున్న దిగ్విజయ్

Apr 2 2015 3:03 AM | Updated on Aug 14 2018 3:55 PM

ఏఐసీసీ రాష్ర్ట వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ బుధవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు.

సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ రాష్ర్ట వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ బుధవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. గురువారం ఉదయం ఆయన ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం గాంధీభవన్‌లో రాష్ర్ట కాంగ్రెస్ నేతలతో సమావేశమై పార్టీ సభ్యత్వం, భవిష్యత్ కార్యాచరణపై సమీక్షించనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement