'కేసీఆర్వి శుష్క వాగ్దానాలు, శూన్య హస్తాలు' | Sambha murthy slams KCR | Sakshi
Sakshi News home page

'కేసీఆర్వి శుష్క వాగ్దానాలు, శూన్య హస్తాలు'

Dec 4 2014 6:02 PM | Updated on Sep 15 2018 2:43 PM

దళితుల పట్ల కేసీఆర్ శుష్ట వాగ్దానాలు, శూన్య హస్తాలు ఇచ్చారని తెలంగాణ బీజేపీ ప్రధాన కార్యదర్శి సాంబమూర్తి ధ్వజమెత్తారు.

హైదరాబాద్: దళితుల పట్ల కేసీఆర్ శుష్క వాగ్దానాలు, శూన్య హస్తాలు ఇచ్చారని తెలంగాణ బీజేపీ ప్రధాన కార్యదర్శి సాంబమూర్తి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

ఈ సందర్భంగా సాంబమూర్తి మాట్లాడుతూ.. ప్రచార ఆర్బాటంతో భూపంపిణీని ఆశల పల్లకిలో ఊరేగిస్తున్నారని ఎద్దెవా చేశారు.  డిసెంబర్ 6న అంబేద్కర్ వర్థంతి సందర్భంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో సభలు సమావేశాలు ఏర్పాటుచేయనున్నట్టు సాంబమూర్తి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement