‘మిషన్ కాకతీయ’లో చెరువుల పునరుద్ధరణకు మరో రూ.113 కోట్ల పనులకు అనుమతులిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులిచ్చింది.
సాక్షి, హైదరాబాద్: ‘మిషన్ కాకతీయ’లో చెరువుల పునరుద్ధరణకు మరో రూ.113 కోట్ల పనులకు అనుమతులిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. ఈ మేరకు నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి ఉత్తర్వులు జారీ చేశారు.