20 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత | ration rice caught in adilabad distirict | Sakshi
Sakshi News home page

20 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

Sep 10 2015 10:31 AM | Updated on Aug 17 2018 2:53 PM

ఆదిలాబాద్ జిల్లాలోని బెల్లంపల్లి మండలంలోని రేచినీ రోడ్డు రైల్వేస్టేషన్‌లో సుమారు 20 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని గురువారం ఉదయం స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలోని బెల్లంపల్లి మండలంలోని రేచినీ రోడ్డు రైల్వేస్టేషన్‌లో సుమారు 20 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని గురువారం ఉదయం స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రామగిరి ప్యాసింజర్‌లో మహారాష్ట్రకు తరలించేందుకు సిద్ధం చేసినట్లు సమాచారం రావడంతో పోలీసులు దాడిచేశారు. దీనికి సంబంధించి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement