ఓయూలో పీజీ ఎంట్రన్స్ ఫలితాలు విడుదల


హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని పలు పీజీ కోర్సుల ప్రవేశ పరీక్ష ఫలితాలు సోమవారం విడుదల అయ్యాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యాశాఖ మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, గంటా శ్రీనివాసరావులు సంయుక్తంగా ఈ ఫలితాలను విడుదల చేశారు. ఇతర వివరాల కోసం http://www.osmania.ac.in/ వెబ్‌సైట్‌ను లాగిన్ అవొచ్చు.



 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top