అమర్‌నాథ్‌ యాత్రికుల రక్షణకు చర్యలు | Measures to protect Amarnath pilgrims | Sakshi
Sakshi News home page

అమర్‌నాథ్‌ యాత్రికుల రక్షణకు చర్యలు

Jul 8 2017 3:07 AM | Updated on Nov 9 2018 5:56 PM

అమర్‌నాథ్‌ యాత్రికుల రక్షణకు చర్యలు - Sakshi

అమర్‌నాథ్‌ యాత్రికుల రక్షణకు చర్యలు

అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లి జమ్మూ కశ్మీర్‌లో చిక్కుకున్న తెలంగాణకు చెందిన 44 మంది యాత్రికులను రక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

సాక్షి, న్యూఢిల్లీ: అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లి జమ్మూ కశ్మీర్‌లో చిక్కుకున్న తెలంగాణకు చెందిన 44 మంది యాత్రికులను రక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

యాత్రలో చిక్కుకున్న వారు సురక్షితంగా స్వగ్రామాలకు చేరుకొనేలా అన్ని ఏర్పాట్లు చేయాలని ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ అధికారులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం ఆదేశించారు. వీరందరినీ నేరుగా జమ్మూకశ్మీర్‌ లేదా ఢిల్లీ నుంచి స్వస్థలాలకు చేర్చాలని అధికారులకు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement