మావోయిస్టు కరపత్రాల కలకలం | Maoists Released Warning Posters In Bhadradri Kothagudem | Sakshi
Sakshi News home page

‘ఏరివేత’ తప్పదని పలువురికి హెచ్చరికలు

Jul 12 2018 5:50 PM | Updated on Oct 9 2018 2:53 PM

Maoists Released Warning Posters In Bhadradri Kothagudem - Sakshi

సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలోని మణుగూరు మండలం విజయనగరం గ్రామంలో మావోయిస్టు కరపత్రాలు కలకలం రేపాయి. గురువారం మావోయిస్టులు కరపత్రాల ద్వారా కొంతమంది ప్రజాప్రతినిధులకు తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అనుచరులతో పాటు మరి కొంతమందిని మావోయిస్టులు హెచ్చరించారు.

‘విజయనగరం గ్రామంలో ఇసుక దందా, భూ సెటిల్‌మెంట్స్‌‌, భూకబ్జాలకు పాల్పడుతూ.. కుల రాజకీయాలను రెచ్చగొడుతున్న ఎనిమిది మందికి వార్నింగ్‌. పద్ధతి మార్చుకోకపోతే ఏరివేత తప్పద’ని కరపత్రాలలో పేర్కొన్నారు. మావోయిస్టు చర్ల, దుమ్ముగూడెం ఏరియా కార్యదర్శి పేరిట ఈ కరపత్రాలు వెలిశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement