భార్య,కొడుకు గొంతుకోసి వ్యక్తి ఆత్మహత్య | Man commits suicide after killing wife and son | Sakshi
Sakshi News home page

భార్య,కొడుకు గొంతుకోసి వ్యక్తి ఆత్మహత్య

Oct 8 2015 6:57 PM | Updated on Nov 6 2018 7:56 PM

నల్లగొండ జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలో దారుణం చోటుచేసుకుంది.

చౌటుప్పల్ (నల్లగొండ) : నల్లగొండ జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలో దారుణం చోటుచేసుకుంది. మండలంలోని అల్లందేవిచెరువు గ్రామానికి చెందిన సుర్వి మహేశ్.. గురువారం సాయంత్రం కత్తితో భార్య, కొడుకు గొంతు కోసి అనంతరం ఇంట్లోనే ఉరి వేసుకున్నాడు.

సాయంత్రం పొలం నుంచి వచ్చిన మహేశ్ తల్లిదండ్రులు.. ఇంట్లో కొడుకు, కోడలు, మనువడి మృతదేహాలను చూసి ఖిన్నులయ్యారు. కాగా ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement