ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
	ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి, ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోట మండలం పాలెం సమీపంలో 44వ జాతీయ రహదారిపై ఆదివారం చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న కారు కంటైనర్ వాహనాన్ని ఢీకొట్టడంతో కారులో ఉన్న ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
	
	 

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
