18 గంటలుగా సెల్‌ టవర్‌పైనే.. | HMWSSB Workers Strike In Nalgonda District | Sakshi
Sakshi News home page

18 గంటలుగా సెల్‌ టవర్‌పైనే..

Sep 22 2019 1:10 PM | Updated on Sep 22 2019 1:24 PM

HMWSSB Workers Strike In Nalgonda District - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

చింతపల్లి మండలం మల్‌ గ్రామం వద్ద గత 18 గంటలుగా సెల్‌టవర్‌పైనే..

సాక్షి, నల్గొండ : జిల్లాలో హెచ్‌ఎమ్‌డబ్ల్యూఎస్‌&ఎస్‌బీ కార్మికులు ఆందోళన బాటపట్టారు. వేతనాలు పెంచాలంటూ నిన్నటినుంచి సెల్‌టవర్‌ ఎక్కి ఆందోళన చేస్తున్నారు. చింతపల్లి మండలం మల్‌ గ్రామం వద్ద గత 18 గంటలుగా సెల్‌టవర్‌పైనే ఉండి కార్మికుల ఆందోళన చేస్తున్నారు. అధికారులు నచ్చజెప్పినా వారు వెనక్కి తగ్గటం లేదు. కార్మికుల ఆందోళనతో హైదరాబాద్‌కు నీటి సరఫరా తగ్గిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement