చర్చల తరువాతే నిర్ణయం: కెసిఆర్ | Decision is After negotiations: KCR | Sakshi
Sakshi News home page

చర్చల తరువాతే నిర్ణయం: కెసిఆర్

May 22 2014 12:41 PM | Updated on Aug 15 2018 9:20 PM

కె.చంద్రశేఖర రావు - Sakshi

కె.చంద్రశేఖర రావు

రాష్ట్ర విభజన నేపధ్యంలో ఉద్యోగుల కేటాయింపు తీరుపై తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపధ్యంలో ఉద్యోగుల కేటాయింపు తీరుపై తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు  అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొత్తం ప్రక్రియను తిరిగి సమీక్షించాలని ఆయన భావిస్తున్నారు.

ఉద్యోగులు ఏ రాష్ట్రానికి వెళ్లాలన్న ఆఫ్షన్ వద్దని  ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. ఉద్యోగ సంఘాలతో చర్చల తర్వాతే తన వైఖరి వెల్లడిస్తానని కేసీఆర్‌ స్పష్టం చేశారు. వారితో చర్చించిన తరువాత ఉద్యోగుల ఆఫ్షన్లపై కెసిఆర్ ఈరోజు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement